న‌టుడు రావు ర‌మేశ్ త‌ల్లి క‌న్నుమూత

  • IndiaGlitz, [Saturday,April 07 2018]

ప్ర‌ముఖ దివంగ‌త న‌టుడు రావు రమేశ్ త‌ల్లి క‌మ‌ల‌కుమారి(77)ఈరోజు ఉద‌యం క‌న్నుమూశారు.

వివ‌రాల్లోకెళ్తే.. ప్ర‌ముఖ దివంగ‌త‌ న‌టుడు రావు గోపాల‌రావు స‌తీమ‌ణి అయిన క‌మ‌ల‌కుమారి గ‌త కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు.

ఈమె ప్ర‌ముఖ హ‌రిక‌థ క‌ళాకారిణి.. ప‌లు రాష్ట్రాల్లో 5000 పైగా హ‌రిక‌థ ప్ర‌ద‌ర్శ‌న‌లిచ్చారు. ఈమె మృతి ప‌ట్ల సినీ పరిశ్ర‌మ త‌మ సంతాపాన్ని వ్య‌క్తం చేసింది. 

More News

నాగార్జున - వర్మల 'ఆఫీసర్' టీజర్ రిలీజ్ డేట్

తెలుగు చలనచిత్ర చరిత్రలో 'శివ'కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. అటువంటి సంచలనాత్మక చిత్రాన్ని అందించిన కింగ్ నాగార్జున, సెన్సషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మల కలయికలో వస్తున్న చిత్రం 'ఆఫీసర్'.

సాయిధ‌ర‌మ్ తేజ్‌, ఎ.క‌రుణాక‌ర‌న్‌, కాంబినేష‌న్‌లో ల‌వ్‌స్టోరీగా రూపొందుతోంది - నిర్మాత కె.ఎస్‌.రామారావు

సుప్రీమ్ హీరో సాయిధ‌ర్ తేజ్ హీరోగా క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ బ్యాన‌ర్ ప్రొడ‌క్ష‌న్ నెం.45గా ఎ.క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో

ప‌బ్లిక్ మ‌ధ్య‌లో కూర్చోని సినిమా చూడ‌టం చాలా హ్యాపీగా ఉంది - 'ఇంత‌లో ఎన్నెన్ని వింత‌లో' చిత్ర యూనిట్‌!!

హ‌రి హ‌ర చ‌ల‌న చిత్ర ప‌తాకంపై  నందు, సౌమ్య  వేణుగోపాల్, పూజారామ‌చంద్ర‌న్ , గ‌గ‌న్ విహారీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం 'ఇంత‌లో ఎన్నెన్ని వింత‌లో'.

​'సూప‌ర్ స్కెచ్' సినిమా ఘ‌న‌విజ‌యం సాధించాలి - త‌ల‌సాని శ్రీనివాస‌యాద‌వ్‌

"ప్ర‌తిభావంతులైన తెలుగు ఆర్టిస్టులు, విదేశీ ఆర్టిస్టుల‌తో మంచి ప్ర‌యోగంగా రూపొందించిన 'సూప‌ర్ స్కెచ్‌' ఘ‌న విజ‌యం సాధించాలి.

పేదల కుటుంబంగా మనం సైతం...

అందరికీ బంధువుగా, పేదల కుటుంబంగా మనం సైతం పనిచేస్తోందన్నారు ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్. ఆయన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనం సైతం సేవా కార్యక్రమాలు గురువారం సాయంత్రం ఫిలింఛాంబర్ లో జరిగాయి.