డ్యాన్స్ టీచ‌ర్‌గా రాశి ఖ‌న్నా

  • IndiaGlitz, [Sunday,December 10 2017]

జై ల‌వ కుశ‌, ఆక్సిజ‌న్ చిత్రాల‌తో ఈ ఏడాది సంద‌డి చేసిన రాశి ఖ‌న్నా.. ప్ర‌స్తుతం ట‌చ్ చేసి చూడు, తొలి ప్రేమ చిత్రాల‌లో న‌టిస్తూ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. వీటిలో ముందుగా ట‌చ్ చేసి చూడు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. బెంగాల్ టైగ‌ర్ త‌రువాత ర‌వితేజకి జోడీగా రాశి న‌టిస్తున్న సినిమా ఇది. ఇందులో మ‌రో హీరోయిన్‌గా సీర‌త్ క‌పూర్ న‌టిస్తోంది.

నూత‌న ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ సిరికొండ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో రాశి వెస్ట్ర‌న్ డ్యాన్స్ టీచ‌ర్‌గా క‌నిపించ‌నుంద‌ని స‌మాచార‌మ్‌. అయితే ఈ పాత్ర మంచి ఎంట‌ర్‌టైనింగ్ గా ఉంటుంద‌ని తెలిసింది. ర‌వితేజ‌, రాశికి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు హిలేరియ‌స్‌గా ఉంటాయ‌ని చిత్ర వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

ప్ర‌స్తుతం ఈ సినిమా దుబాయ్‌లో పాట‌ల చిత్రీక‌ర‌ణ ప‌నిలో ఉంది. జ‌న‌వ‌రి 13న సంక్రాంతి కానుక‌గా రానున్న ఈ సినిమాపై రాశి భారీ ఆశ‌ల‌నే పెట్టుకుంది. సుప్రీమ్ త‌రువాత తెలుగులో స‌రైన విజ‌యం లేక‌పోవ‌డమే ఇందుకు కార‌ణంగా చెప్పుకోవ‌చ్చు.

More News

'జై సింహా' సెన్సార్ డేట్ ఫిక్స‌య్యిందా?

నట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన తాజా చిత్రం జై సింహా. సింహా, శ్రీ‌రామరాజ్యం చిత్రాల్లో బాల‌య్య‌కి జోడీగా న‌టించిన న‌య‌న‌తార ఈ చిత్రంలోనూ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వికుమార్ ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు.

లైఫ్ ఎగైన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంప్

సుప్రసిద్ధ నటీమణి గౌతమి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటిగా అందలాన్నందుకొన్న గౌతమి ఆత్మవిశ్వాసంతో క్యాన్సర్ ను సైతం జయించి, తనలా మరెవరూ బాధపడకూడదనే దృఢ నిశ్చయంతో "లైఫ్ ఎగైన్" ఫౌండేషన్ ను ప్రారంభించారు.

మరో దృశ్యం ఆడియో విడుదల

కట్ల రాజేంద్ర ప్రసాద్, అవంతిక, గౌతమ్ , కోలా మధు సిందూర ముఖ్య పాత్రల్లో కట్ట రాజేంద్ర ప్రసాద్ దర్శకతంలో గంగోత్రి ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకం పై శ్రీపతి గంగాదాస్ నిర్మిస్తున్న మరో దృశ్యం చిత్రంలోని పాటలు ఆదివారం ఫిలిం ఛాంబర్ లో  విడుదల అయ్యాయి.

ఈ నెల 15న 'ప్రేమపందెం' విడుదల

ఎం.ఎం. అర్జున్‌ దర్శకత్వంలో శ్రీ లక్ష్మి ప్రొడక్షన్స్‌ పతాకంపై అనంతపురం జిల్లాకు చెంది ప్రముఖ విద్యాసంస్థల అధిపతి ఎం. లక్ష్మీనారాయణ నిర్మాతగా, జబర్‌దస్త్‌ వినోద్‌, కిరణ్‌ కళ్యాణ్‌, నరేష్‌, సాంబశిమ హీరోుగా, మీనాక్షి గోస్వామి హీరోయిన్‌గా నిర్మించిన చిత్రం 'ప్రేమపందెం'.

దంగ‌ల్ న‌టికి చేదు అనుభవం

సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన న‌టీమ‌ణులంద‌రూ ఈ మ‌ధ్య త‌మ‌కు ప‌రిశ్ర‌మ‌లో ఎదురైన చేదు అనుభ‌వాల‌పై పెద‌వి విప్పుతున్నారు. ఇదొక హాట్ టాపిక్ అయ్యింది.