నాలుగు భాషల్లో 'రంగస్థలం'

  • IndiaGlitz, [Friday,April 13 2018]

రామ్ చ‌రణ్, సమంత నటించిన చిత్రం ‘రంగస్థలం’. ఇటీవల విడుదలెన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. 1980 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాను మరో నాలుగు భాషల్లో విడుదల చేయుబోతున్నారు.

తమిళం, హిందీ, మలయాళం, బోజ్‌పురి భాషల్లో చిత్రాన్ని అనువాదం చేయనున్నారు. అనువాద కార్యక్రమాలు పూర్తయిన తర్వాత విడుదల తేదీలను ప్రకటిస్తారట. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, ప్రకాశ్‌రాజ్, జగపతిబాబు, అనసూయ తదితరులు కీలక పాత్రధారులు. సినిమా ఇప్ప‌టికే 100 కోట్ల రూపాయ‌ల షేర్‌ను సాధించింది. 

More News

అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు: టీఎఫ్‌డీసీ ఛైర్మన్ పూస్కూరు రామ్మోహనరావు

కేంద్రప్రభుత్వం శుక్రవారం ప్రకటించిన జాతీయ అవార్డులో తెలుగు చిత్రాలకు అవార్డులు రావడం ఆనందంగా వుందని అన్నారు

ప్రభాస్ చేతుల మీదుగా మెడికల్‌ క్రైమ్ థ్రిల్ల‌ర్ 'క్రైమ్‌ 23' ట్రైల‌ర్‌ లాంచ్‌

'బ్రూస్‌ లీ', 'ఎంతవాడుగాని' చిత్రాల‌లో విల‌న్‌గా నటించి తెలుగు ప్రేక్షకుల‌ను మెప్పించాడు అరుణ్ విజ‌య్‌. ఈయ‌న సీనియర్‌ నటులు విజయ్‌ కుమార్‌-మంజుల‌ తనయుడు.

చ‌ర‌ణ్ న‌టించిన సంస్థ‌లో చిరు మూవీ?

"మెగాస్టార్ చిరంజీవి.. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ‌లో సినిమా చేయబోతున్నారా?" అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.

దేవ‌దాసు లుక్‌లో నాగ‌చైత‌న్య‌

భగ్న ప్రేమికుడు అంటే ముందుగా గుర్తుకొచ్చేది దేవదాసు. అటువంటి దేవదాసు పేరు వినగానే సినీ ప్రియుల మదిలో మెదిలే నటుడు అక్కినేని నాగేశ్వరరావు.  

'నా పేరు సూర్య' చిత్రంలోని బ్యూటిఫుల్ లవ్ సాంగ్ రిలీజ్

స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడిగా