వైజాగ్ లో రామ్

  • IndiaGlitz, [Saturday,September 26 2015]

రామ్ నటించిన తాజా సినిమా శివమ్. అక్టోబర్ 2న విడుదల కానుంది. ఈ సినిమాలో రామ్, రాశీఖన్నా జంటగా నటించారు. ఈ సినిమాకు శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహించారు. ఇటీవల సెన్సార్ ను కూడా పూర్తి చేసుకుంది. యు/ ఎ సర్టిఫికెట్ ను అందుకుంది. ఈ సినిమాకు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. దాంతో చిత్ర యూనిట్ అగ్రెసివ్ గా ప్రమోషన్ చేస్తోంది.

రామ్, రాశీఖన్నా ఇద్దరూ వైజాగ్ లోని సీఎంఆర్ మాల్ లో శనివారం సాయంత్రం ఐదు నుంచి ఏడు వరకు సందడి చేయనున్నారు. ఈ సినిమా పట్ల రామ్ మరింత కాన్ఫిడెంట్ గా ఉన్నారు. దేవిశ్రీప్రసాద్ అందిస్తున్న సంగీతానికి ఇప్పటికే మంచి స్పందన వస్తోంది. శ్రీ స్రవంతిమూవీస్ పతాకంపై రూపొందిన చిత్రమిది.

More News

కూర్గులో కల్యాణ్ వైభోగమే

నాగశౌర్య నటిస్తున్న సినిమా కల్యాణ వైభోగమే. దామోదరప్రసాద్ నిర్మిస్తున్నారు. శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై తెరకెక్కుతోంది.

ఉగాదికి 'కోబలి' షురూ

పవన్ కల్యాణ్ నటిస్తున్న సినిమా సర్దార్ గబ్బర్ సింగ్.ఆ తర్వాత ఆయన ఏ సినిమాకూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

కాంతులు చల్లే 'సాహసం శ్వాసగా సాగిపో'

నాగచైతన్య నటిస్తున్న సినిమా `సాహసం శ్వాసగా సాగిపో`. ఈ సినిమాకు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్నారు.

'సైజ్ జీరో' వస్తుందట...

అందాల తార అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం సైజ్ జీరో.ఈ చిత్రాన్ని దర్శకేంద్రుడు తనయుడు ప్రకాష్ కొవెలమూడి తెరకెక్కించారు.

రుద్ర‌మ‌దేవి మ‌ళ్లీ వాయిదాప‌డిందట‌..?

అందాల తార అనుష్క టైటిల్ రోల్ పోషించిన చిత్రం రుద్ర‌మ‌దేవి. ఈ చిత్రాన్ని గుణ శేఖ‌ర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించారు.