బాలీవుడ్ లో మరోసారి చరణ్...

  • IndiaGlitz, [Wednesday,September 09 2015]

జంజీర్' చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అక్కడ ఆశించిన స్థాయిలోవిజయాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. మళ్ళీ చరణ్ బాలీవుడ్ సినిమా చేయలేదు. అయితే త్వరలోనే చరణ్ బాలీవుడ్ లో కనిపిస్తాడనే వార్తలు వినపడుతున్నాయి. వెన్స్ డే', స్పెషల్ చబ్బీస్' చిత్రాలను డైరెక్ట్ చేసిన నీరజ్ పాండే రూపొందించనున్న ఎం.ఎస్.ధోని' చిత్రంలో చరణ్ నటించనున్నాడట. అయితే మెయిన్ లీడ్ గా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటిస్తున్నాడు కదా అనే డౌట్ రావచ్చు. అయితే అసలు విషయంలోకి వెళ్తే..క్రికెటర్ ధోని ఆటోబయోగ్రఫీ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ధోని స్నేహితుడైన రైనా పాత్రలో చరణ్ కనిపిస్తాడని అంటున్నారు. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

More News

'పులి' ఆడియో రిలీజ్ డేట్

ఇళయదళపతి విజయ్ హీరోగా ఎస్.కె.టి. స్టూడియోస్ పతాకంపై చింబుదేవన్ దర్శకత్వంలో చింబుదేవన్ దర్శకత్వంలో ఎస్.కె.టి. స్టూడియోస్ పతాకంపై

'కంచె' ఆడియో రిలీజ్ డేట్ మారింది....

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం ‘కంచె’. గమ్యం, వేదం,

సునీల్ చేస్తున్నాడా...?

సూపర్ స్టార్ మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘బ్రహ్మోత్సవం’ సినిమా రూపొందుతుంది. సమంత, కాజల్, ప్రణీతలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

న్యూజిలాండ్ హీరోయిన్ నారా రోహిత్...

శ్రీ కీర్తి ఫిలింస్ బ్యానర్ పై నారా రోహిత్ హీరోగా నటిస్తున్న చిత్రంలో న్యూజిలాండ్ కి చెందిన లతా హెగ్డే అనే కొత్త అమ్మాయిని హీరోయిన్ గా ఎంపిక చేశారు.

సెప్టెంబర్ 11న విజయవాడలో 'భలే భలే మగాడివోయ్ ' సక్సస్ మీట్

అల్లు అరవింద్ సమర్పణలో, UV Creations మరియు GA2 (A Division of GeethaArts)సంయుక్తంగా ప్రోడక్షన్ నెం.1 గా రూపోందిన పక్కా ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్టైనర్ "భలే భలే మగాడివోయ్'చిత్రం సెప్టెంబర్ 4న విడుదలయి