కొత్త బిజినెస్‌లోకి చ‌ర‌ణ్‌...

  • IndiaGlitz, [Thursday,December 14 2017]

మెగాప‌వ‌ర్ స్టార్ సినిమాల్లోనే కాకుండా ఎయిర్ వేస్‌లో పార్ట్‌న‌ర్‌గా ఉంటున్నాడు. బిజినెస్ వ్య‌వ‌హారాల‌ను చూసుకుంటున్నాడు. తాజాగా త్వ‌ర‌లోనే చ‌ర‌ణ్ కొత్త‌గా బిజినెస్ స్టార్ట్ చేయ‌బోతున్నాడ‌ట‌.

ఇంత‌కు ఆ బిజినెస్ ఏద‌ని అనుకుంటున్నారా? థియేట‌ర్స్ బిజినెస్‌. ఇందులో చ‌ర‌ణ్‌, యు.వి.క్రియేష‌న్స్‌తో పార్ట్‌న‌ర్ కాబోతున్నాడ‌ట‌.

త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియ‌జేసే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం రామ్‌చ‌ర‌ణ్..సుకుమార్ దర్శ‌క‌త్వంలో 'రంగ‌స్థ‌లం' సినిమాలో న‌టిస్తున్నాడు. అలాగే తండ్రి మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం 'సైరా న‌రసింహారెడ్డి'ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడు.

More News

ప్రతి ఒక్కరూ అప్రిషియేట్‌ చేయడం చాలా ఆనందంగా వుంది - శివప్రసాద్‌

మూడు దశాబ్దాలుకు పైగా సినీ, రాజకీయ రంగంలో సక్సెస్‌ఫుల్‌గా ముందుకు దూసుకెళ్తున్నారు డా. శివప్రసాద్‌. డాక్టర్‌గా, యాక్టర్‌గా, రాజకీయ నాయకుడిగా అన్నీ రంగాల్లో తనదైన ప్రతిభ ప్రదర్శిస్తూ... కమెడియన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా శివప్రసాద్‌ ఎంతో పేరు తెచ్చుకుని ప్రేక్షకుల రివార్డులు, ప్రభుత్వ అవార్డులు ఎన్నో సంపాదించ

ఆ!..రెజీనా..

ఈరోజు విక్ట‌రీ వెంక‌టేష్ పుట్టిన‌రోజు ..ఆయ‌న‌తో పాటు హీరోయిన్ రెజీనా పుట్టిన‌రోజు అని త‌క్కువ మందికే తెలుసు. ఇప్పుడు రెజీనా న‌టిస్తున్న చిత్రం 'అ!'.

సరికొత్త పాత్రలో సన్నిలియోన్

ఈ మధ్య బయోపిక్ ల చిత్రీకరణ ఎక్కువైంది. క్రికెటర్లు, స్పోర్ట్స్ పర్సన్స్, స్వామిజీలు, సైంటిస్టులు, రాజకీయ నాయకులు ఇలా పలువురి జీవితాలపై సినిమాలు రూపొందుతున్నాయి. త్వరలోనే బాలీవుడ్లో మరో బయోపిక్ కు శ్రీకారం చుడుతున్నారు.

60 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న 'మేళా'

మామిడి వెంకటలక్ష్మి సమర్పణలో కొంకా ప్రొడక్షన్స్‌, పి.ఎస్‌.పి.ఫిలింస్‌ బ్యానర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'మేళా'. సూర్యతేజ్‌, ధన్సిక, సిమ్రాన్‌, సోని చరిష్టా తదితరులు ప్రధాన తారాగణం.

రెగ్యులర్ షూట్ లో జగపతిబాబు-నారా రోహిత్ ల 'ఆటగాళ్లు'

వెర్సటైల్ ఆర్టిస్ట్స్ జగపతిబాబు-నారా రోహిత్ టైటిల్ పాత్రధారులుగా పరుచూరి మురళి దర్శకత్వంలో తెరకెక్కనున్న సస్పెన్స్ థ్రిల్లర్ 'ఆటగాళ్లు' రెగ్యులర్ షూటింగ్ నేడు మొదలైంది.