మెగా వేడుక‌కి ప్లాన్ - ఫ్యాన్స్ ని క‌లిసిన చ‌ర‌ణ్‌

  • IndiaGlitz, [Tuesday,July 05 2016]

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మెగా వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవ‌ల చ‌ర‌ణ్ ఫ్యాన్స్ ని క‌లిసారు. ఇంత‌కీ మెగా వేడుక‌ ఏమిటంటే...వ‌చ్చే నెల 22న మెగాస్టార్ పుట్టిన‌రోజు. అభిమానుల‌కు పండ‌గ రోజు. చిరు 150వ చిత్రం షూటింగ్ లో ఉంటుండ‌గా వ‌స్తున్న పుట్టినరోజు కాబ‌ట్టి ఈసారి చిరంజీవి జ‌న్మ‌దిన‌ వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను ఒక రోజులో ముగించ‌కుండా వారం రోజులు లేదా తొమ్మిది రోజులు పాటు నిర్వ‌హించాలి అనుకుంటున్నార‌ట‌. ఈ విష‌యాల గురించి చ‌ర్చించి త‌గిన స‌ల‌హాలు, సూచ‌న‌లు అందించేందుకు అభిమానుల‌తో చ‌ర‌ణ్ స‌మావేశం అయ్యారు. పుట్టిన‌రోజు నాడు ర‌క్త‌దానం, అన్న‌దానం, వ‌స్త్ర‌దానం, విద్యార్ధుల‌కు పుస్త‌కాలు పంపిణీ త‌దిత‌ర సేవా కార్య‌క్ర‌మాలు చేయ‌నున్నారు.

More News

అతిలోక సుంద‌రి చేతుల మీదుగా అవంతిక ఆడియో రిలీజ్

70 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రభుదేవా, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో విజయ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం 'అభినేత్రి'.

టాలీవుడ్ 2016 గ‌డిచిన 6 నెల‌ల స‌మీక్ష‌

జ‌న‌వ‌రి నుంచి జూన్ వ‌ర‌కు ఆశించిన స్ధాయిలో భారీ విజ‌యాలు సాధించ‌క‌పోయినా...ఈ సంవ‌త్స‌రం తెలుగు ఇండ‌స్ట్రీకి కొత్త ఊపిరి ని ఇచ్చింది. కంటెంట్ ఉంటే చాలు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌ధం ప‌డ‌తారు అని మ‌రోసారి నిరూపించింది.

జులై 9న బాబు బంగారం సింగిల్ ట్రాక్ విడుద‌ల‌

విక్ట‌రి వెంక‌టేష్‌, న‌య‌న‌తార కాంబినేష‌న్ లో సితార‌ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో  నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ (చిన‌బాబు) స‌మ‌ర్ప‌ణ‌లో, మారుతి ద‌ర్శ‌కుడిగా సూర్య‌దేవ‌ర నాగ వంశి, పి.డి.వి.ప్ర‌సాద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'బాబు బంగారం'.

నాలుగో షెడ్యూల్ లో 'వైశాఖం'

డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి,దర్శకత్వంలో ఆర్.జె.సినిమాస్ పతాకంపై బి.ఎ.రాజు నిర్మిస్తున్న 'వైశాఖం'చిత్రం నాలుగో షెడ్యూల్ ప్రారంభమైంది.

విడుదలకు సిద్ధమవుతున్న 'తొలిప్రేమలో'

నూతన నిర్మాణ సంస్థ యాదాద్రి ఎంటర్ టైన్మెంట్స్ తొలి ప్రయత్నంగా తమిళంలో ఘనవిజయం సాధించిన 'కయల్ ' చిత్రాన్ని 'తొలిప్రేమలో'