ఏప్రిల్ 29న నా పేరు సూర్య ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ లో చ‌ర‌ణ్‌, మే 4న విడుద‌ల

  • IndiaGlitz, [Thursday,April 26 2018]

స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో  తెరకెక్కుతున్న చిత్రం 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా'. కె. నాగబాబు  సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, శ‌ర‌త్ కుమార్ ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు. సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని యు ఏ స‌ర్టిఫికేట్ తో  మే 4 న సినిమా ను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. 

గ‌చ్చిబౌలి స్టేడియంలో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ముఖ్య అతిథిగా  అత్య‌థిక మెగాఅభిమానుల స‌మ‌క్షంలో, అత్యంత గ్రాండ్ గా నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ గా గ్రాండ్ గా చేస్తున్నారు.. ఈ ఫంక్ష‌న్ కి స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ గా మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ హ‌జ‌ర‌వుతుండ‌గా.. మ‌రికొన్ని స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ‌స్ వున్నాయి. ఏప్రిల్ 29న ఈ ఫంక్ష‌న్ గ్రాండ్ గా జ‌ర‌గ‌బోతుంది.

More News

దేశ‌దిమ్మ‌రి గా త‌నీష్

యంగ్ హీరో త‌నీష్ దేశ‌దిమ్మ‌రి గా ముస్తాబౌతున్నాడు. స‌వీన క్రియేష‌న్స్ ప‌తాకంపై న‌గేష్ నార‌దాసి దర్శకత్వంలొ స్వతంత్ర గోయల్ (శావి USA) ఈ చిత్రాన్ని  తెర‌కెక్కిస్తున్నారు.

ఎన్టీఆర్ సినిమాలో ర‌మ్య‌కృష్ణ‌?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ క‌ల‌యిక‌లో ఓ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

వ‌రుస చిత్రాల్లోరాజ‌శేఖ‌ర్‌

సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్ రీసెంట్‌గా విడుద‌లైన `పిఎస్‌వి గ‌రుడ వేగ 126.18 ఎం` సినిమా స‌క్సెస్ అందుకుని ట్రాక్‌లోకి వ‌చ్చాడు.

భ‌ర‌త్ అనే నేను స‌క్సెస్ మీట్ ప్లేస్ మారింది...

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌, కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలోరూపొందిన చిత్రం `భ‌ర‌త్ అనే నేను`.

త‌మ‌న్నా పాత్ర ఏంటంటే?

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా.. ఇప్పుడు క్వీన్ ప్రాజెక్ట్ పెండింగ్ ప‌డ‌టంతో త‌దుప‌రి సినిమాపై దృష్టి సారించింది.