చ‌ర‌ణ్‌,బోయ‌పాటి సినిమాకు భారీ డీల్‌...

  • IndiaGlitz, [Saturday,May 12 2018]

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. చ‌ర‌ణ్ రీసెంట్ మూవీ 'రంగస్థ‌లం' పై సూప‌ర్‌హిట్ కావ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

ఫ్యామిలీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంతో చ‌ర‌ణ్‌తో పాటు ప్ర‌శాంత్‌, స్నేహ‌, ఆర్య రాజేశ్‌, అన‌న్య త‌దిత‌రులు న‌టిస్తున్నారు.కియరా అద్వాని హీరోయిన్‌గా న‌టిస్తుంది.

భారీ తారాగ‌ణంతో రూపొందుతోన్న ఈ సినిమా హిందీ వెర్ష‌న్ హ‌క్కుల‌ను ఓ ప్ర‌ముఖ సంస్థ 21 కోట్ల‌కు ద‌క్కించుకుంద‌ని స‌మాచారం. డివివి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వ‌చ్చే ఏడాది సినిమా విడుద‌ల‌య్యే అవ‌కాశాలు క‌న‌ప‌డుతున్నాయి. 

More News

ట‌ర్కీ రీమేక్‌లో గ‌ల్లా వార‌సుడు

సినిమాలకు.. రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. సినిమాల నుండి కొందరు రాజకీయాల్లోకి వెళుతుంటే..

మోహ‌న్‌లాల్‌తో సూర్య‌

మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్, జాతీయ న‌టుడు మోహ‌న్‌లాల్ మ‌ల‌యాళంతో పాటు ఇత‌ర చిత్రాల్లో కూడా వీలును బ‌ట్టి న‌టిస్తుంటారు.

ల‌క్కీ మంత్‌లో వ‌స్తున్న ద‌ర్శ‌కుడు

ఎ.క‌రుణాక‌ర‌న్‌.. ఈ పేరు విన‌గానే కుటుంబ‌స‌మేతంగా చూడ‌ద‌గ్గ ప్రేమ‌క‌థా చిత్రాలు క‌ళ్ళ‌ముందు క‌ద‌లాడుతాయి. తొలిప్రేమ‌(1998)తో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యమైన క‌రుణాక‌ర‌న్‌

నాగ‌ చైత‌న్య‌కి మ‌రోసారి క‌లిసొచ్చింది

న‌టీమ‌ణి సావిత్రి జీవితం ఆధారంగా తెర‌కెక్కిన 'మ‌హాన‌టి' చిత్రం బుధ‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే.

జూన్ 15న వస్తొన్న'దివ్యమణి' 

మోహ్ మాయా ఎంటర్ టైన్మెంట్స్,  గిరిధర్ గోపాల్ స్వీయ దర్శకత్వంలొ నిర్మిస్తొన్న చిత్రం 'దివ్య మణి'. ప్రముఖ యోగా గురు