ఇల్లు కొనే యోచనలో రకుల్ ప్రీత్....

  • IndiaGlitz, [Saturday,March 05 2016]

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా క్రేజీ సినిమాల్లో నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ త్వరలోనే హైదరాబాద్ కు పర్మనెంట్ గా షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉందట. ఢిల్లీలో పుట్టి పెరిగిన ఈ అమ్మడు ఇప్పుడు ఇక్కడ బిజీగా ఉండటంతో ఓ స్టార్ హోటల్ లో స్టే చేస్తుందట. రీసెంట్ గా హైదరాబాద్ లో ఎఫ్ 45 అనే జిమ్ ను ప్రారంభించన ఈ ముద్దుగుమ్మ లోటస్ పాండ్ లో మూడు కోట్ల రూపాయలతో ఓ ఇంటిని కోనుగోలు చేయడానికి రెడీ అయ్యిందట. టోటల్ ఫ్యామిలీని హైదరాబాద్ కు రప్పించేస్తుందట మరి.

More News

సెంటిమెంట్ పాలో అవుతున్నశ‌ర్వానంద్

ర‌న్ రాజా ర‌న్, మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదిరాని రోజు, ఎక్స్ ప్రెస్ రాజా...చిత్రాలతో హ్యాట్రిక్ సాధించిన యంగ్ హీరో శ‌ర్వానంద్. త‌మిళ డైరెక్ట‌ర్ చేర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర్వానంద్, నిత్యామీన‌న్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది.

'సావిత్రి' ఆడియో విడుదల

నారారోహిత్ హీరోగా విజన్ ఫిలింమేకర్స్ పతాకం పై పవన్ సాధినేని దర్శకత్వంలో డా.వి .బి.రాజేంద్ర ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం సావిత్రి.శ్రవణ్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ జె.ఆర్.సి.కన్వెక్షన్ సెంటర్ లో జరిగింది.

సునీల్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా...

కమెడియన్ టర్నడ్ హీరో సునీల్ ఎన్నో ఆశలు పెట్టుకున్న కృష్ణాష్టమి ఆశించిన విజయాన్ని అందించలేకపోయింది.

ఆ లిస్ట్ లో...మాస్ రాజా రవితేజ....

మాస్ మహారాజా రవితేజ ఏ లిస్ట్ లో చేరాడు అని తెగ ఆలోచిస్తున్నారా..?

బాలీవుడ్ వెళుతున్న టాలీవుడ్ యాక్టర్....

రీసెంట్ గా క్షణం చిత్రంతో సక్సెస్ అందుకున్న అడవిశేష్ పై అందరి దృష్టి ఉంది.