ప్ర‌ధాని మోడిని క‌లిసిన రాజ‌శేఖ‌ర్,జీవిత లు

  • IndiaGlitz, [Tuesday,October 27 2015]

తెలుగు క‌థానాయ‌కుడు డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ ఆయ‌న స‌తీమ‌ణి శ్రీ‌మ‌తి జీవిత‌లు నిన్న‌మ‌న ప్ర‌ధాని మోడిని క‌లిశారు.

ఎన్నిక‌ల స‌మ‌యంలో బిజెపి త‌రుపున ప్ర‌చారంలో జోరుగా పాల్గొన‌డ‌మే కాకుండా మోడి మీద ఒక‌పాట‌ను కూడా త‌యారుచేసి విడుద‌ల చేసిన జీవిత త‌రువాత కేంద్ర సెన్సార్ బోర్డు స‌భ్యురాలిగా కూడా కొన‌సాగుతున్న విష‌యం విదిత‌మేఢిల్లీ తెలుగు అసోసియేష‌న్ వారు నిన్నడాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్, జీవిత‌ల‌కు జీవిత సాఫ‌ల్య పుర‌స్కారాన్ని అద‌జేశారు.

ఈ సంద‌ర్భంగా వారు మ‌న దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడి గృహానికి వెళ్ళి క‌లిశారు. ప్ర‌ధాన్ని రాజ‌శేఖ‌ర్ దంప‌తుల‌ను సాద‌రంగా ఆహ్వానించి 20 నిముషాల సేపు వీరితో సంభాషించారు.ఈసంద‌ర్భంగా ప‌లు అంశాలు వీరి మ‌ధ్య చ‌ర్చ‌కు రావ‌డం జ‌రిగింది.ముఖ్యంగా రాజ‌శేఖ‌ర్ త‌యారు చేసి ఇచ్చే ప్ర‌త్యేక మందు గురించి ప్ర‌ధాని అడిగితెలుసుకుని ఆస‌క్తిగా విన‌డం జ‌రిగింది. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడి తాను ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికి రాజ‌శేఖ‌ర్ దంప‌తుల‌తో 20 నిముషాలు మాట్లాడ‌టం ప‌ట్ల‌వారు ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.

More News

లారెన్స్ గంగ సీక్వెల్ టైటిల్ ఇదే

కొరియోగ్రాఫ‌ర్ ట‌ర్న‌డ్ డైరెక్ట‌ర్ రాఘ‌వ లారెన్స్ ముని, కాంచ‌న‌, గంగ టైటిల్స్ తో సినిమాలు తీసి అటు త‌మిళ్ లోను, ఇటు తెలుగులోను ఘ‌న విజయాలు సాధించిన విష‌యం తెలిసిందే.

వరుణ్ నెక్స్ట్ మూవీ అదే

వరుణ్ తేజ్ తదుపరి సినిమా ఫిక్స్ అయింది.ధూపాటి హరిబాబుగా నటించి సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నారు వరుణ్ తేజ్.పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన సినిమా త్వరలో విడుదల కానుంది.

స‌మంత మేన‌మామ మృతి

స‌మంత మేన‌మామ చ‌నిపోయారు. ఆయ‌న ప‌నిచేస్తున్న కార్యాల‌యంలో ఆయ‌న శ‌వ‌మై క‌నిపించారు.

చరణ్, పవన్ మూవీకి డైరెక్టర్ ఫిక్స్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ మూవీని నిర్మించనున్న విషయం తెలిసిందే.పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై రూపొందే ఈ సినిమాకి ప్రస్తుతం స్ర్కిప్ట్ వర్క్ జరుగుతోంది.

నిన్న చిరంజీవి..నేడు వినాయక్..

మెగాస్టార్ చిరంజీవి..కంచె సినిమా చూసి టీమ్ ను అభినందించ‌కుండా ఉండ‌లేక‌పోయారు. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ..కంచె సినిమా త‌న‌కు ఎంత‌గా న‌చ్చిందో చెప్పారు.