'అలా ఎలా' ద‌ర్శ‌కుడితో రాజ్ త‌రుణ్‌

  • IndiaGlitz, [Wednesday,October 18 2017]

ఉయ్యాల జంపాల చిత్రంతో క‌థానాయ‌కుడిగా తెరంగేట్రం చేశాడు యువ క‌థానాయ‌కుడు రాజ్ త‌రుణ్‌. ఆ త‌రువాత సినిమా చూపిస్త మామ‌, కుమారి 21 ఎఫ్ విజ‌యాల‌తో హ్యాట్రిక్ హీరో అనిపించుకున్నాడు. ఆ త‌రువాత ఒక‌ట్రెండు స‌క్సెస్‌ఫుల్ మూవీస్‌తో సంద‌డి చేసిన ఈ యంగ్ హీరో.. అతి త్వ‌ర‌లో అలా ఎలా చిత్ర ద‌ర్శ‌కుడు అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే క‌థా చ‌ర్చ‌లు ముగిశాయ‌ని.. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడక్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని స‌మాచార‌మ్‌. న‌వంబ‌ర్‌లో ఈ సినిమా ప్రారంభం కానుందట‌. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు వెలువ‌డ‌తాయి. ప్ర‌స్తుతం రాజ్ త‌రుణ్‌.. సంజ‌నా రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రాజు గాడు అనే సినిమా చేస్తున్నాడు.

More News

'పిఎస్‌వి గ‌రుడవేగ 126.18 ఎం' ట్రైల‌ర్ విడుద‌ల

యాంగ్రీ యంగ్ మేన్‌గా, ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ క్యారెక్ట‌ర్స్‌తో తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో త‌న‌దైన ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో డా.రాజ‌శేఖ‌ర్‌. ఈయ‌న క‌థానాయ‌కుడిగా రూపొందిన చిత్రం 'పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం'.

నిరుద్యోగం వ‌ల్లే సినిమాల్లోకి వ‌చ్చా.. సాయిధ‌ర‌మ్‌

నిరుద్యోగం వ‌ల్లే సినిమాల్లోకి వ‌చ్చా. వేరే అవ‌కాశం లేక‌పోవ‌డం వ‌ల్లే సినిమా ప‌రిశ్ర‌మ‌ని ఎంచుకున్నానంటూ సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ చెప్పుకొచ్చాడు.

రాజా ది గ్రేట్ క‌థ ఇదే..

మాస్ మ‌హారాజ్ ర‌వితేజ తొలిసారిగా అంధుడి పాత్ర‌లో న‌టించిన చిత్రం రాజా ది గ్రేట్‌. మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాకి అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం రేపు (బుధ‌వారం) తెర‌పైకి రానుంది.

ప‌వ‌న్ చిత్రంలో..కీర్తి సురేష్ లుక్ అదుర్స్‌

జ‌ల్సా, అత్తారింటికి దారేది త‌రువాత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ 25వ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్‌, అను ఇమ్మానియేల్ హీరోయిన్స్‌గా న‌టిస్తుండ‌గా.. కుష్బూ, బొమ‌న్ ఇరాని కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు.

ఎం.సి.ఎ ఫ‌స్ట్‌లుక్ ఎప్పుడంటే..

నేచుర‌ల్ స్టార్ నాని, ఫిదా స్టార్ సాయిప‌ల్ల‌వి జంట‌గా ఎం.సి.ఎ పేరుతో ఓ సినిమా తెర‌కెక్క‌తున్న సంగ‌తి తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఓ మై ఫ్రెండ్ ఫేమ్ వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.