దర్పణం చిత్రం నుండి ఎదురయే  సాంగ్ ను విడుదల చేసిన ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి

  • IndiaGlitz, [Tuesday,July 09 2019]

త‌నిష్క్‌రెడ్డి, ఎల‌క్సియ‌స్‌ హీరోహీరోయిన్లుగా రామకృష్ణ వెంప ద‌ర్శ‌క‌త్వం లో శ్రీ‌నంద ఆర్ట్స్ పతాకంపై క్రాంతి కిర‌ణ్ వెల్లంకి నిర్మిస్తున్న చిత్రం 'ద‌ర్ప‌ణం'.. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కి మంచి స్పందన లభించగా.. ప్రస్తుతం ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి ఈ చిత్రం నుండి ఎదురయే లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. ప్రస్తుతం నిర్మణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జూలై లో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు..

ఈ సందర్భంగా నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ - సాంగ్ చాలా బాగుంది. సిద్దార్థ్ అధ్బుతమైన మ్యూజిక్ ఇచ్చారు. దర్శకుడు సినిమాను బాగా తెరకెక్కించారు. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ రామ‌కృష్ణ వెంప మాట్లాడుతూ... క్రైమ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ జోనర్ లో రాబోతున్న ఈ చిత్రం చాల బాగా వచ్చింది.. లాస్ట్ మినిట్ వ‌ర‌కు ఏం జ‌రుగుతుందా అని స‌స్పెన్స్ ని క్రియేట్ చేస్తూ ఆద్యంతం అలరిస్తుంది.. న‌టీన‌టులంద‌రూ చాలా బాగా చేశారు. ప్రొడ్యూసర్ గారి సహకారం మర్చిపోలేనిది.. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా ని నిర్మించారు.. తప్పకుండా ఈ సినిమా అందరిని అలరిస్తుంది.. జూలై లో విడుదల కాబోతుంది' అన్నారు..

నిర్మాత క్రాంతి కిర‌ణ్ వెల్లంకి మాట్లాడుతూ.... మా చిత్రం నుండి లిరికల్ సాంగ్ నీ రిలీజ్ చేసిన రాజ్ కందుకూరి గారికి థాంక్స్. చాలా క‌ష్ట‌ప‌డి ఇష్ట‌ప‌డి సినిమా చేశాము.. ఈ చిత్రానికి అందరు సపోర్ట్ చెయ్యాల‌ని కోరుకుంటున్నాను. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుని సెన్సార్ పనుల్లో ఉన్నాము..ఇప్పటివరకు వచ్చిన థ్రిల్లర్ సినిమా లను మించి ఈ సినిమా ఉంటుంది.. ఈ నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం' అన్నారు..

కెమెరామెన్ః స‌తీష్‌ముత్యాల‌, ఎడిట‌ర్ఃస‌త్య‌గిడుతూరి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ఃసిద్దార్ధ్ స‌దాశివుని, ప్రొడ్యూస‌ర్ఃక్రాంతి కిర‌ణ్ వెల్లంకి, డైరెక్ట‌ర్ః రామ‌కృష్ణ‌. వెంప‌.

More News

ర‌వితేజ మూడో హీరోయిన్ దొరికేసింది

`అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని` సినిమా త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా న‌టిస్తోన్న చిత్రం `డిస్కోరాజా`.

పోలీసులు, మీడియాతో ఆటలా సందీప్, ప్రియదర్శి!

టాలీవుడ్ కమెడియన్‌ కమ్ హీరోగా రాణిస్తున్న ప్రియదర్శి బుల్లెట్‌ వాహనం మిస్సయ్యిందన్న వ్యవహారం ఇటు మీడియాలో అటు సోషల్ మీడియాలో

బంగారం బిజినెస్‌లోకి కాజ‌ల్‌

హీరోయిన్స్ అంద‌రూ వారి సంపాద‌న‌ను వారికి న‌చ్చిన వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చే్స్తుంటారు. కొంద‌రు హీరోయిన్స్ నిర్మాణ సంస్థ‌లు స్థాపించి, ఇక్క‌డే సినిమాలు తీస్తుంటారు.

నితిన్‌తో మ‌ళ్లీ... ఇల్లీ బేబీ!

`దేవ‌దాసు` సినిమా చేసి తెలుగు కుర్ర‌కారును త‌న న‌డుమొంపు సొగ‌సుల‌తో క‌ట్టిప‌డేసింది ఇలియానా.

నీవల్లైతే చేస్కో... నెటిజెన్ కు తాప్సి సవాల్

తాప్సీ ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. ఆ మాట‌కొస్తే జ‌ర అగ్రెసివ్‌గానే ముందుకు వెళ్తోంది. అవ‌త‌లి వ్య‌క్తి ఎవ‌రూ ఏంటి? అన్న‌ది ప‌ట్టించుకోకుండా `నీవ‌ల్లైతే చూస్కో.. చేస్కో` అని అంటోంది.