రాజ్ తరుణ్ ను డైరెక్ట్ చేయనున్న దర్శకేంద్రుడు....

  • IndiaGlitz, [Monday,February 08 2016]

వ‌రుస విజయాల‌తో స‌క్సెస్ దారిలో ఉన్న యంగ్ హీరో రాజ్ త‌రుణ్ ఇప్పుడు మంచు విష్ణు, నాగేశ్వ‌ర‌ర‌రెడ్డిల కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న పంజాబీ రీమేక్‌లో న‌టిస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత రాజ్ త‌రుణ్ ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావుతో ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. శ‌తామానంభ‌వ‌తి అనే పేరుతో ఈ సినిమా తెర‌కెక్క‌నుందట‌. సినిమా త్వ‌ర‌లోనే ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలు క‌న‌ప‌డుతున్నాయి. రాఘ‌వేంద్ర‌రావు, నాగార్జున కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొంనుంద‌నే వార్త‌లు వినిపించాయి. అయితే ఈ కాంబినేష‌న్‌లో సినిమా ట్రాక్ ఎక్క‌డానికి స‌మ‌యం ప‌ట్టేటట్లు ఉండ‌టంతో రాజ్ త‌రుణ్‌తో ఓ ఎంట‌ర్ టైన‌ర్‌ను తెర‌కెక్కించాల‌ని ద‌ర్శ‌కేంద్రుడు ప్లాన్ చేసుకున్నాడు.

More News

సోదరి పాత్రలో శర్వానంద్ హీరోయిన్...

డబ్బింగ్ చిత్రం జర్నీ సినిమా తెలుగులో పెద్ద సక్సెస్ అయింది.ఈ సినిమాలో శర్వానంద్ తో నటించిన అనన్య తెలుగు ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది.తర్వాత తెలుగు చిత్రాల్లో అనన్య కనిపించలేదు.

రాంచరణ్ హీరోయిన్ ఫిక్స్ అయింది...

రాంచరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తమిళంలో విజయవంతమైన‘తనీఒరువన్’సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారు.

నైజాంలో సర్దార్ సత్తా...

ఇప్పటి వరకు టాలీవుడ్ లో బాహుబలి బిజినెస్ కు,కలెక్షన్స్ కు ఘనమైన రికార్డ్ ఉంది.

శివగంగ రిలీజ్ డేట్...

కుమార్ బాబు సమర్పణలో ఎక్సెల్లా క్రియేషన్స్ బ్యానర్ పై వి.సి.వడి ఉడియాన్ దర్శకత్వంలో రూపొందుతోన్నచిత్రం శివగంగ.

కిషోర్ తిరుమల దర్శకత్వంలో విక్టరి వెంకటేష్

2016లో మెట్టమెదటి సూపర్ డూపర్ హిట్ చిత్రం నేను శైలజ ని అందించిన దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో విక్టరి వెంకటేష్ హీరోగా,మల్టిడైమన్షన్ రామ్ మెహన్ గారు ప్రోడ్యూసర్ గా చిత్రాన్నినిర్మిస్తున్నారు.