డైరెక్ట‌ర్‌ని మార్చేసిన నిర్మాత‌...

  • IndiaGlitz, [Friday,July 13 2018]

హిట్ చిత్రాల నిర్మాత‌గా పేరున్న దిల్‌రాజు వ‌రుస సినిమాల‌ను నిర్మిస్తూ బిజీగా ఉన్నారు. ఒక‌వైపు స్టార్ హీరోల‌తో మల్టీస్టార‌ర్ సినిమాలు చేస్తూనే.. మ‌రో వైపు యువ క‌థానాయ‌కుల‌తో సినిమాలు చేస్తున్నారు. దిల్‌రాజు బ్యాన‌ర్లో లాంచ్ కాబోతున్న హీరో గ‌ల్లా అశోక్‌. పార్ల‌మెంట్ స‌భ్యుడు గ‌ల్లా జ‌య‌దేవ్ త‌న‌యుడు.. సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ మేన‌ల్లుడే గ‌ల్లా అశోక్‌.

ఈ డెబ్యూ హీరోతో 'ఆడు మ‌గాడ్రాబుజ్జి' ద‌ర్శ‌కుడు కృష్ణారెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు. అయితే ఇప్పుడు దిల్‌రాజు డైరెక్ట‌ర్‌ని మార్చేస్తున్నాడు. కృష్ణారెడ్డి ప్లేస్‌లో శ‌శి అనే కొత్త ద‌ర్శ‌కుడిని తీసుకున్నాడ‌ట దిల్‌రాజు. అవుట్‌పుట్ విష‌యంలో శ‌శి ఇచ్చిన ఇన్‌పుట్స్ దిల్‌రాజుకి న‌చ్చ‌డ‌మే అందుకు కార‌ణ‌మ‌ని ఫిలిమ్ న‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం.

More News

స్టార్ ప్రొడ్యూస‌ర్‌గా ప్ర‌కాశ్ రాజ్‌....

విల‌క్ష‌ణ న‌టుడు ప్రకాశ్ రాజ్ పాత్ర‌ల ఎంపిక‌లో ప‌రిమితంగా ఉంటున్నాడనే సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు శ్రీనివాస‌క‌ల్యాణం, హ‌లో గురూ ప్రేమ కోస‌మే చిత్రాల్లో న‌టిస్తున్న ప్ర‌కాశ్ రాజ్‌.

లిప్ లాక్‌ల గురించి హెబ్బా వివ‌ర‌ణ‌

ఇప్ప‌టి సినిమాల్లో లిప్ లాక్ చేయ‌డ‌మ‌నేది కామ‌న్ అయిపోతుంది. ఇప్పుడు అంద‌రి హీరోయిన్స్‌లానే హెబ్బా ప‌టేల్ కూడా లిప్ లాక్ చేయ‌బోతుంది.

 మా 'పంతం' చిత్రాన్ని అపూర్వంగా ఆదరిస్తున్న ప్రేక్షకులకి థాంక్స్- నిర్మాత కె కె రాధామోహన్

ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం 'పంతం'. యాక్ష‌న్‌, క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌తో త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న గోపీచంద్ 25వ చిత్రం 'పంతం'.

చిన్నారుల జీవితాలను 'శబ్ధమయం' చేసేందుకు ముందుకొచ్చిన సమంత 

మనిషికి గల ఇంద్రియాల్లో చెవులు అత్యంత ముఖ్యమైనవి. చెవులు మెదడుకు 'గేట్ వే' లాంటివి.  ఒక పసి కూన స్కూల్ కి వెళ్లి, టీచర్లు చెప్పేది అర్ధం చేసుకోవాలంటే.. అప్పటికే ఆ బిడ్డకు సుమారుగా నాలుగున్నర కోట్ల

పడి పడి లేచేమనసు కలకత్తా షెడ్యూల్ పూర్తి!

హీరో శర్వానంద్, హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటిస్తున్న 'పడి పడి లేచే మనసు' కలకత్తా షెడ్యూల్ పూర్తి చేసుకుంది.