మ‌హేశ్ సినిమాలో వింకీ బ్యూటీ..?

  • IndiaGlitz, [Saturday,May 02 2020]

ఓ చిన్న క‌న్నుగీట‌తో రాత్రికి రాత్రే నేష‌న‌ల్ ఫేమస్ అయ్యింది మ‌ల‌యాళ కుట్టి ప్రియా వారియ‌ర్‌. ఈమె న‌టించిన ల‌వర్స్‌డే సినిమా ప్లాప్ అయ్యింది. దీంతో అప్ప‌టి వ‌ర‌కు ఉన్న క్రేజ్ ఒక్క‌సారిగా కామ్ అయ్యింది. ఇప్పుడు ఈమె తెలుగులో నితిన్‌, చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోతున్న సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నుంద‌నే వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. కాగా.. ఇప్పుడు ఈమెకు ఓ గోల్డెన్ అవ‌కాశం వ‌చ్చిందనే వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. అదేంటంటే.. మ‌హేశ్ 27వ చిత్రంలో ప్రియా వారియ‌ర్ పేరుహీరోయిన్‌గా ప‌రిశీల‌న‌లో ఉంద‌ని స‌మాచారం.

వివ‌రాల్లోకెళ్తే సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌, ప‌రుశురామ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. మ‌హేశ్ స‌ర‌స‌న కీర్తిసురేష్‌, జాన్వీక‌పూర్‌, సారా అలీఖాన్ పేర్లు బ‌లంగా వినిపించాయి. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఇప్పుడు ఈ లిస్టులో ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ పేరు కూడా చేరిందంటున్నారు. మ‌రి ఈ వార్త‌ల‌పై అటు ప్రియా వారియ‌ర్‌.. ఇటు మ‌హేశ్ అండ్ టీమ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఈ చిత్రం మే 31న లాంఛనంగా ప్రారంభ‌మ‌వుతుందని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

More News

వ‌రుణ్‌తేజ్‌ బ్యూటీతో బ‌న్నీ స్పెష‌ల్ సాంగ్..?

వ‌రుణ్ తేజ్‌తో ‘లోఫ‌ర్’ చిత్రంలో న‌టించిన బాలీవుడ్ బ్యూటీ దిశా ప‌టానీ గుర్తుందిగా! ఎలా మ‌ర‌చిపోతారు. బాలీవుడ్‌లో త‌న హాటు అందాల‌తో సెగ‌లు రేపుతుందీ అమ్మ‌డు.

నాన్న‌మ్మ ద‌గ్గ‌ర రెసిపీ నేర్చుకుంటోన్న చ‌ర‌ణ్‌

లాక్‌డౌన్ స‌మ‌యంలో ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు సినీ సెల‌బ్రిటీలు. టాలీవుడ్ విష‌యానికి వ‌స్తే సెల‌బ్రిటీలంద‌రూ బీ ద రియ‌ల్ మేన్ ఛాలెంజ్‌లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు.

లాక్‌‌డౌన్‌లో లిక్కర్‌ అమ్మకాలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే రెండు సార్లు లాక్‌డౌన్ పొడిగించిన కేంద్రం తాజాగా మరోసారి పొడిగించింది. ఈ 3.0 లాక్‌డౌన్‌ రెండు వారాల పాటు అనగా మే-17 వరకు కొనసాగనుంది.

లింగంపల్లి నుంచి వలస కార్మికులతో ఝార్ఖండ్‌‌కు తొలిరైలు!

దేశ వ్యాప్తంగా ఉన్న వలస కార్మికులను వారి స్వగృహాలకు పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. ఈ క్రమంలో తెలంగాణలోని లింగంపల్లి స్టేషన్ నుంచి ఝార్ఖండ్‌లోని హతియా స్టేషన్‌కి 1,230 మంది

లాక్ డౌన్ 3.0 : మే-17 వరకూ పొడిగింపు

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే రెండు సార్లు లాక్‌డౌన్ పొడిగించిన కేంద్రం తాజాగా మరోసారి పొడిగించింది. ఈ 3.0 లాక్‌డౌన్‌ రెండు