29న 'ప్రేమపందెం' ఆడియో విడుదల

  • IndiaGlitz, [Monday,October 23 2017]

శ్రీ లక్ష్మి ప్రొడక్షన్స్‌ పతాకంపై అనంతపురం జిల్లాకు చెంది ప్రముఖ విద్యాసంస్థ అధిపతి ఎం. లక్ష్మీనారాయణ నిర్మాతగా ఎం.ఎం. అర్జున్‌ దర్శకత్వంలో శ్రవణ్‌, మీనాక్షి గోస్వామి, జబర్‌దస్త్‌ వినోద్‌, కిరణ్‌ కళ్యాణ్‌, నరేష్‌, సాంబ శిమ ప్రధాన పాత్రధాయిగా నిర్మించిన చిత్రం ప్రేమపందెం'. ఇటీవల విడుదలైన ఈ సినిమా పోస్టర్‌ు ప్రేక్షకును, పరిశ్రమను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను మీడియాకు విడుదల చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత ఎం. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ఇటీవలే విడుదలైన మా ప్రేమపందెం' పోస్టర్స్‌ అందరినీ ఆకట్టుకున్నాయి. సినిమా కూడా అన్ని వర్గా ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దాం. తాజాగా రెండు ట్రైలర్‌ను మీడియాకు విడుదల చేశాం. వెంకట్‌ ఎస్‌.వి.హెచ్‌. సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియోను ఈనె 29న విడుదల చేస్తున్నాం. యూత్‌ఫుల్‌ సబ్జెక్ట్‌కు ఆడియో ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. అందుకే పాటల కంపోజింగ్‌ నుంచి చిత్రీకరణ వరకూ చాలా శ్రద్ధ తీసుకున్నాం అన్నారు.

దర్శకుడు ఎం.ఎం. అర్జున్‌ మాట్లాడుతూ.. పోస్టర్స్‌ విషయంలో అందరూ అభినందను పుతుంటే సంతోషంగా ఉంది. ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి సన్నాహాు చేస్తున్నాం. మా సంగీత దర్శకుడు వెంకట్‌ ఎస్‌.వి.హెచ్‌. అద్భుతమైన స్వరాలoదించారు. ఖర్చు విషయంలో నాకు సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చిన నిర్మాతకు ధన్యవాదాు అన్నారు.

ప్రముఖ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ శ్రవణ్‌ కీలక పాత్రలో నటిస్తుండగా, సునీత, చైతన్య, దేవిక, శ్రీలేఖ కోట శంకర్రావు, బస్టాప్‌ కోటేశ్వరరావు, సీనియర్‌ వినోద్‌, సుజాత, ధర్మతేజ, హాసిని, ఓబయ్య మొదలగువారు ఇతర ముఖ్యపాత్రు పోషించారు. ఈ చిత్రానికి మాటుల: ఓబుయ్య, ఎడిటింగ్‌: సంతోష్‌, సంగీతం: వెంకట్‌ ఎస్‌.వి.యు., రీరికార్డింగ్‌: మహీధన్‌, కొరియోగ్రఫీ: శామ్యూల్‌, కెమెరా: అమర్‌ జి., సహకారం శరత్‌సాగర్‌, కో ప్రొడ్యూసర్‌: ఓబయ్య సోమిరెడ్డిపల్లె, కో డైరెక్టర్‌: గణేష్‌ ముత్యాల. పి.ఆర్‌.ఓ: సింహాసనం' సురేష్‌, నిర్మాత: ఎం. లక్ష్మీనారాయణ, కథ, కథనం, దర్శకత్వం: ఎం.ఎం. అర్జున్‌.

More News

నెట్ లో హల్ చల్ చేస్తున్న హీరోయిన్ మసాజ్ వీడియో

నాగార్జున నటించిన ఎదురులేని మనిషి చిత్రం లో సెకండ్ హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అయిన షెనాజ్ నటించింది.

'సాహో' ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌...

యంగ్ రెబ‌ల్‌స్టార్ పుట్టిన‌రోజు ఈరోజు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్ న‌టిస్తోన్న చిత్రం 'సాహో' ఫ‌స్ట్‌లుక్ ను చిత్ర‌యూనిట్ విడుద‌ల చేసింది. పెద్ద మ‌హాన‌గ‌రంలో చీక‌టిలో న‌డిచి వ‌స్తున్నట్ల ప్ర‌భాస్ లుక్ క‌న‌ప‌డుతుంది.

మ‌హేష్ బాబు.. రెండు ఇంట్ర‌స్టింగ్‌ టైటిల్స్‌

సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు ప్ర‌స్తుతం భ‌ర‌త్ అను నేను చిత్రంతో బిజీగా ఉన్నారు. శ్రీ‌మంతుడు త‌రువాత కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆయ‌న చేస్తున్న చిత్రమిది. కైరా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత‌మందిస్తున్నాడు.

ఏప్రిల్‌లో పెద్ద సినిమాల సంద‌డి

2018 ఏప్రిల్.. తెలుగు సినిమా విష‌యంలో ఆస‌క్తిక‌రంగా మారింది. మూడు పెద్ద ప్రాజెక్టులు వెండితెర‌పై సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఆర్డ‌ర్ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. కింగ్‌ నాగార్జున‌, సూప‌ర్‌స్టార్‌ మ‌హేష్ బాబు, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త చిత్రాలు ఏప్రిల్‌లో విడుద‌ల అయ్యే దిశ‌గా నిర్మాణం జ‌రుపుకుంటున్నాయి.

'తారామ‌ణి' టీజ‌ర్ విడుద‌ల‌

అంజ‌లి, ఆండ్రియా, వ‌సంత్ ర‌వి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం 'తారామ‌ణి'. రామ్ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్నియశ్వంత్ మూవీస్ స‌మర్ప‌ణ‌లో డి.వి.సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై డి.వి.వెంక‌టేష్ తెలుగు ప్రేక్ష‌కులకు అందిస్తున్నారు.