ప్రభుదేవా ప్రయోగం...

  • IndiaGlitz, [Tuesday,November 21 2017]

ఇండియా మైకేల్ జాక్స‌న్‌గా పేరున్న ప్రభుదేవా ఇప్పుడు ద‌ర్శ‌క‌త్వ శాఖ నుండి న‌ట‌న వైపు ఎక్కువ ఫోక‌స్ పెట్టాడు. హీరోగా ఏక‌ధాటిగా సినిమాలు చేస్తున్న ప్ర‌భుదేవా ఇప్పుడు ల‌క్ష్మీ అనే సినిమాలో న‌టిస్తున్నాడు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే.. ఈ సినిమాలో 12 పాట‌లున్నాయ‌ట‌. శామ్ సి.ఎస్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో ప్ర‌భుదేవాతో ఐశ్వ‌ర్య రాజేష్ న‌టిస్తుంది. విజ‌య్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఐదు పాట‌ల‌కు ఈ మ‌ధ్య సినిమాలు ప‌రిమిత‌మైపోతున్న రోజుల్లో పన్నెండు పాట‌లున్న సినిమా అంటే ఎలా ఉంటుందో మ‌రి..

More News

సెన్సార్ పూర్తి చేసుకున్న 'నీ ప్రేమే నా ప్రాణం'

Dr శ్రీహరి హీరోగా నటిస్తూ, నిర్మిస్తోన్న చిత్రం 'నీ ప్రేమే నా ప్రాణం'. వై. రాజశేఖర్ దర్శకుడు. నిఖిత రెడ్డి హీరోయిన్. ఈ చిత్రం ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ అందుకుంది. డిసెంబర్ మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ద‌క్షిణాది హీరోయిన్ క‌థ‌తో...

రాయ్ ల‌క్ష్మీ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం 'జూలీ 2'.  సినిమా విడుద‌ల‌కు ముందు ఈ సినిమా చాలా స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంది. ఈ సినిమాను దీపిక్ శివ్‌స‌దాని తెర‌కెక్కించడంతో పాటు స‌హ‌నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు.

లక్కీ హీరోయిన్ తో రామ్

చాలా గ్యాప్ తర్వాత రామ్కు సక్సెస్ను అందించిన చిత్రం `నేను శైలజ`. ఈ సినిమాలో రామ్ సరసన శైలజగా నటించి మెప్పించింది హీరోయిన్ కీర్తి సురేష్. ఈ అమ్మడు ఇప్పుడు బిజీ హీరోయిన్గా మారింది.

30 కోట్ల గరుడవేగ

జ్యో స్టార్ ఎంటర్ ప్రైజెస్ బ్యానర్పై డా.రాజశేఖర్ హీరోగా నటించిన చిత్రం `పిఎస్వి గరుడవేగ 126.18ఎం`. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ నవంబర్ 3న విడుదలైంది.

నారా రోహిత్ గెస్ట్ రోల్....

విభిన్నమైన కథలను ఎంచుకుని సినిమాలు చేసే యువ హీరోల్లో నారా రోహిత్ ఒకరు. ప్రస్తుతం నారా రోహిత్ తన స్వీయ నిర్మాణం సంస్థలో `నీది నాది ఒకే కథ` అనే సినిమాను నిర్మిస్తున్నాడట.