11 ఏళ్ల తర్వాత ప్రభుదేవా చేస్తున్నాడా..!

  • IndiaGlitz, [Friday,November 25 2016]

అభినేత్రి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఇండియ‌న్ మైకేల్ జాక్స‌న్ ప్ర‌భుదేవా నెక్ట్స్ డైరెక్ట్ త‌మిళ్ మూవీ చేయ‌డానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రంలో విశాల్ - కార్తీ హీరోలుగా న‌టించ‌నున్నారు. ఈ చిత్రానికి క‌రుప్పు రాజా వేల్లై రాజా (బ్లాక్ కింగ్ - వైట్ కింగ్) అనే టైటిల్ ఖ‌రారు చేసారు. విశాల్ - కార్తీ స‌ర‌స‌న న‌టించే హీరోయిన్స్ ఎవ‌ర‌నేది ఇంకా ఫైన‌ల్ కాలేదు. ఈ చిత్రాన్ని గ‌ణేష్ నిర్మించ‌నున్నారు. 11 సంవ‌త్స‌రాల త‌ర్వాత ప్ర‌భుదేవా త‌మిళ్ చిత్రం చేస్తుండ‌డం విశేషం. విశాల్ - కార్తీ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాలు పూర్తయిన త‌ర్వాత ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

నాగ్ రాజు గారి గది 2 డీటైల్స్..!

నవరస సమ్రాట్ నాగార్జున ప్రస్తుతం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఓం నమో వేంకటేశాయ చిత్రంలో నటిస్తున్నారు.

'కావలై వేండాం' (ఎంతవరకు ఈ ప్రేమ) బ్లాక్ బస్టర్ హిట్ - డి.వెంకటేష్

తెలుగు వెర్షన్ రిలీజ్ కి తగినంత సమయం ఇవ్వకుండా హ్యాండిచ్చినా...తమిళ వెర్షన్ 'కావలై వేండాం'బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం చాలా సంతోషాన్నిచ్చింది.

చ‌ర‌ణ్ - సుకుమార్ మూవీ అప్ డేట్స్..!

రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న ధృవ డిసెంబ‌ర్ 9న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ఈ మూవీ త‌ర్వాత చ‌ర‌ణ్ సుకుమార్ తో మూవీ చేయ‌నున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది.

ఖైదీ నెం150 ఆడియోకు గెస్ట్ లు వీళ్లే..!

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెం 150.యువ సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఖైదీ నెం 150

వినోదంతో పాటు మరపురాని అనుభూతిని అందించే చిత్రం జయమ్ము నిశ్చయమ్మురా - డైరెక్టర్ శివరాజ్ కనుమూరి

సినిమాతో నా ప్రణయం,ప్రయాణం ముంబాయిలో వర్మ కార్పొరేషన్ లో సహాయ దర్శకుని గా చేరటం తో మొదలయ్యింది.