‘రాధేశ్యామ్‌’లో ప్ర‌భాస్ కాస్ట్యూమ్స్ కోసం ఎంత ఖ‌ర్చు పెట్టారో తెలుసా?

  • IndiaGlitz, [Wednesday,February 17 2021]

ప్యాన్ ఇండియాస్టార్ ప్ర‌భాస్ ఇమేజ్ బాహుబ‌లి త‌ర్వాత మారిపోయింది. ఆయ‌న‌తో సినిమా చేయాల‌నుకుంటే మినిమం మూడు వంద‌ల కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్ పెట్టుకోవాల్సి వ‌స్తుంది మ‌రి. ఇప్పుడు ప్ర‌భాస్ చేస్తున్న సినిమాల‌న్నీ నాలుగైదొంద‌ల కోట్ల రూపాయ‌లే. రాధేశ్యామ్ విష‌యానికి వ‌స్తే ఇదొక పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరి. ప్ర‌భాస్ లుక్ కొత్తగా ఉండ‌ట‌మే కాదు.. సినిమాకు ఫ్రెష్ లుక్ రావ‌డం కోసం నిర్మాత‌లు అన్ కాంప్ర‌మైజ్డ్‌గా ఖ‌ర్చు పెట్టారు. ముఖ్యంగా ప్ర‌భాస్ దుస్తుల కోస‌మే దాదాపు ఆరు కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు పెట్టార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. విన‌డానికి కాస్త పెద్ద నెంబ‌రే అయినా ప్ర‌భాస్ లుక్ కోసం త‌ప్ప‌లేద‌నేది వార్త‌ల సారాంశం.

జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి యువీ కృష్ణంరాజు స‌మ‌ర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. గోపీ కృష్ణామూవీస్‌, యువీ క్రియేష‌న్ష్ బ్యాన‌ర్‌పై వంశీ, ప్ర‌మోద్‌, ప్ర‌శీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 30న సినిమాను తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తుంది.

More News

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన‌ నాగ్ అశ్విన్ ..కార‌ణ‌మేంటో తెలుసా?

బాహుబ‌లితో ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్ర‌భాస్ సాహో త‌ర్వాత వ‌రుసగా నాలుగు ప్యాన్ ఇండియా సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. ఇందులో ముందుగా

బుచ్చిబాబు నెక్ట్స్ మూవీ..ప్లానింగ్ అదిరిందిగా..!

ఉప్పెన‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు సానా, తొలి సినిమాతో బ్లాక్‌బ‌స్ట‌ర్ సొంతం చేసుకున్నాడు. దీంతో నిర్మాత‌లంద‌రూ బుచ్చిబాబుతో సినిమా చేయాల‌ని ఉవ్విలూరుతున్నారు.

'క‌ప‌ట‌ధారి' సినిమా చాలా పెద్ద హిట్ కావాలి: కింగ్ నాగార్జున‌

`సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం`, `ఇదంజ‌గ‌త్‌` చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సొంతం చేసుకున్న క‌థానాయ‌కుడు సుమంత్ లేటెస్ట్ మూవీ `క‌ప‌ట‌ధారి`. డిఫ‌రెంట్ క‌థా చిత్రాలు, విభిన్న‌మైన పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను

'విశాల్ చ‌క్ర' త‌ప్ప‌కుండా ఆడియ‌న్స్‌ని థ్రిల్ చేస్తుంది - విశాల్‌

యాక్షన్ హీరో విశాల్, డైరెక్టర్ ఎంఎస్‌ ఆనందన్‌ కాంబినేషన్‌లో రూపొందిన లేటెస్ట్ మూవీ ‘విశాల్ చ‌క్ర’. శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో ఒక కీల‌క‌పాత్రలో రెజీనా క‌సాండ్ర న‌టించారు.

ఒక్క మిస్డ్ కాల్‌లో ఎస్‌బీఐ పర్సనల్ లోన్..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ కావాలంటే మామూలు విషయం కాదు.. చాలా పెద్ద ప్రాసెస్. అలాంటిది లోను కావాలంటే.. బాబోయ్ అక్కర్లేదు..