‘ఆదిపురుష్’ గురించి ప్ర‌భాస్ ప్లాన్‌..!!

  • IndiaGlitz, [Friday,August 28 2020]

ప్యాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ వ‌రుస‌గా క్రేజీ ప్రాజెక్టుల‌ను అనౌన్స్ చేస్తూ వ‌స్తున్నారు. రీసెంట్‌గా బాలీవుడ్ ఓంరావుత్ ద‌ర్శ‌క‌త్వంలో పౌరాణికం రామాయ‌ణంను ‘ఆదిపురుష్’ పేరుతో తెర‌కెక్కించ‌నున్న‌ట్లు తెలిపారు. భారీ బ‌డ్జెట్‌తో ప్యాన్ ఇండియా మూవీగా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాపై సోష‌ల్ మీడియాలో రోజుకొక వార్త వినిపిస్తుంది. సీతగా ఎవ‌రు న‌టిస్తారు? రావ‌ణుడుగా సైఫ్ అలీఖాన్ న‌టిస్తారా? అనే విష‌యాల‌పై వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ త‌రుణంలో.. రాముడు పాత్ర‌లో న‌టించే ప్ర‌భాస్ ఇప్ప‌టి నుండే ‘ఆదిపురుష్’ కోసం క‌స‌రత్తులు చేయ‌డానికి రెడీ అవుతున్నార‌ట‌. ముఖ్యంగా విలువిద్య‌పై ఫోక‌స్ పెడుతున్నార‌ట ప్ర‌భాస్‌.

విలువిద్య నేర్చుకోవ‌డం ప్ర‌భాస్‌కు కొత్తేమీ కాదు.. బాహుబ‌లి నుండి ప్ర‌భాస్ ఆర్చ‌రీ నేర్చుకుంటూనే ఉన్నారు. అంత‌కు ముందే.. బిల్లా సినిమా కోసం కూడా ప్ర‌భాస్ ఆర్చ‌రీ నేర్చుకున్నారు. కానీ బాహుబ‌లి కోసం పూర్తిస్థాయిలో విలువిద్య‌ను ఆర్చ‌రీ నేర్చుకున్నారు. ఇప్పుడు ఆర్చ‌రీ నేర్చుకునే అవ‌కాశం ఆదిపురుష్‌తో వ‌స్తుంది. బాహుబ‌లి సినిమా కోసం త‌న ఫామ్ హౌస్‌లో ఆర్చ‌రీ సంబంధిత కిట్‌ను తెప్పించుకుని ప్రాక్టీస్ చేశార‌ట ప్ర‌భాస్‌. ‘ఆదిపురుష్’ కోసం త‌న ఫామ్‌హౌస్‌లోని ఆర్చ‌రీ కిట్‌ను ఇంటికి తెప్పించుకుని ప్రాక్టీస్ చేయ‌డానికి ప్లాన్ చేసుకుంటున్నార‌ట ప్ర‌భాస్‌. రాధేశ్యామ్ పూర్తి కాగానే.. ప్ర‌భాస్ త‌న 21వ సినిమాగా నాగ్ అశ్విన్ స్టార్ట్ చేస్తారా? ‘ఆదిపురుష్’ను స్టార్ట్ చేస్తారా అని ఆలోచ‌న‌లో కూడా ప్ర‌భాస్ ఉన్నార‌ట‌.

More News

‘ఆచార్య’ క‌థ రిజిష్ట‌ర్ కాలేదా...!!

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం రీసెంట్‌గా కాపీ రైట్ స‌మ‌స్య‌ను ఎదుర్కొంది.

రియాకు సుశాంత్ సోదరి స్ట్రాంగ్ కౌంటర్..

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు విషయంలో రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది.

సినీ ఆర్టిస్టులకు భారీ విరాళం అందజేసిన సూర్య..

కరోనా కాలంలో కష్టాలు ఎందుర్కొంటున్న సినీ ఆర్టిస్టులను ఆదుకునేందుకు హీరో సూర్య ముందుకొచ్చారు.

'గుర్తుందా శీతాకాలం' చిత్రం షూటింగ్ ప్రారంభం

కంటెంట్ ఉన్న క‌థ‌ల్ని ఎంచుకుంటూ త‌నదైన శైలిలో న‌టిస్తూ ప్రేక్ష‌కాభిమానం సొంతం చేసుకుంటున్న యంగ్ హీరో స‌త్యదేవ్, మిల్కీబ్యూటీ త‌మన్నా

139 మంది అత్యాచారం కేసులో కీలకంగా మారిన ‘డాలర్ బాయ్’..

తనపై 139 మంది అత్యాచారం జరిపారంటూ పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో ఇటీవల ఓ యువతి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.