ప్రభాస్ తో మూవీ ప్లాన్ చేస్తున్నమనోజ్ డైరెక్టర్..

  • IndiaGlitz, [Tuesday,March 01 2016]

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం బాహుబ‌లి 2 మూవీలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రం త‌ర్వాత ర‌న్ రాజా ర‌న్ డైరెక్ట‌ర్ సుజిత్ తో ఓ సినిమా చేయ‌నున్నాడు. అలాగే ప్ర‌భాస్... పెద‌నాన్న కృష్ణంరాజు తో కూడా ఓ మూవీ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు వీరిద్ద‌రితో పాటు ద‌శ‌ర‌థ్ తో కూడా సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. ఈ విష‌యాన్నిద‌శ‌రథ్ స్వ‌యంగా మీడియాకి చెప్పారు. ప్ర‌భాస్ తో ద‌శ‌ర‌థ్ తెర‌కెక్కించిన మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్ సినిమా ఫ్యామిలీ ఆడియోన్స్ ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.
మ‌నోజ్, ప్ర‌భాస్...వీరిద్ద‌రితో చాలా స‌న్నిహితంగా ఉంటాను. సినిమా ఉన్నా లేక‌పోయినా వీరిద్ద‌రితో రెగ్యుల‌ర్ గా క‌లుస్తుంటాను. ప్ర‌భాస్ తో ఖ‌చ్చితంగా సినిమా ఉంటుంది అని డైరెక్ట‌ర్ ద‌శ‌ర‌థ్ చెప్పారు. కాక‌పోతే ప్ర‌భాస్ తో సినిమా ఎప్పుడు ఉంటుంది..? ఏ బ్యాన‌ర్ లో ఉంటుంది అనేది మాత్రం ఇప్పుడే చెప్ప‌లేను అన్నారు.

More News

మెగా హీరో మూవీలో అనసూయ...

బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమై..అనతి కాలంలోనే బాగా పాపులర్ అయిన యాంకర్ టర్నడ్ యాక్ట్రస్ అనసూయ.

నాని న్యూమూవీ టైటిల్..

నేచురల్ స్టార్ నాని నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాథ ఇటీవల రిలీజై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.

విక్టరీ తో జతకడుతున్న కాజల్...

విక్టరీ వెంకటేష్...ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో బాబు...బంగారం సినిమాలో నటిస్తున్నారు.

శ్రీకాంత్ తో సినిమా తీసిన తర్వాత ఇండస్ట్రీపై అభిప్రాయం మారింది - టెర్రర్ నిర్మాత షేక్ మస్తాన్

హోప్,కలవరమాయే మదిలో...చిత్రాలు తెరకెక్కించిన సతీష్ కాసెట్టి తెరకెక్కించిన తాజా చిత్రం టెర్రర్.శ్రీకాంత్ హీరోగా నటించిన టెర్రర్ మూవీని షేక్ మస్తాన్ నిర్మించారు.

ఇద్దరు దొంగ వెధవల దారిద్రమైన కథే గుంటూర్ టాకీస్ - హీరో సిద్దూ

సిద్దూ,శ్రద్దా దాస్,రేష్మి,సీనియర్ నరేష్ ప్రధాన తారగణంగా రూపొందిన చిత్రం గుంటూర్ టాకీస్.