ప్రభాస్ క్యాష్ చేసుకుంటాడా?

  • IndiaGlitz, [Monday,March 14 2016]

క‌ష్టే ఫ‌లి అనే మాట‌ను అక్ష‌రాలా న‌మ్ముతున్నాడు ప్ర‌భాస్‌. నిజ‌మే. బాహుబ‌లి సినిమాకు ఆయన ప‌డ్డ క‌ష్టానికి ఫ‌లితం ద‌క్కింది. తాజాగా బాహుబ‌లి సీక్వెల్ కోసం స‌ర్వం స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. ఈ త‌రుణంలో ప్ర‌భాస్ న‌టించ‌బోయే త‌దుప‌రి సినిమాపై ఆస్త‌కిక‌ర‌మైన విష‌యాలు వెల్ల‌డ‌వుతున్నాయి.
బాహుబ‌లి ది కంక్లూజ‌న్ సినిమా పూర్త‌వ‌గానే ప్ర‌భాస్ యువీ క్రియేష‌న్స్ తెర‌కెక్కించే సినిమాలో చేస్తారు. సుజీత్ ఆ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వహిస్తారు. ర‌న్ రాజా ర‌న్ సినిమా త‌ర్వాత సుజీత్ వెయిట్ చేస్తున్న‌ది ప్ర‌భాస్ కాల్షీట్ కోస‌మే. స్టైలిష్ కాప్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌నున్న ఆ సినిమాలో ప్ర‌భాస్‌ను మ‌రింత అందంగా చూపించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు సుజీత్‌. ఆ సినిమాను యువీ క్రియేష‌న్ మూడు భాష‌ల్లో నిర్మించ‌డానికి స‌న్నాహాలు చేస్తోంద‌ట‌. బాహుబ‌లి సినిమాతో ప్ర‌భాస్‌కు వ‌చ్చిన పేరును క్యాష్ చేసుకునే దిశ‌గా యువీ క్రియేష‌న్ ప్ర‌య‌త్నిస్తోందట‌. తెలుగు, త‌మిళంతో పాటు హిందీలోనూ ఆ సినిమాను రూపొందించాల‌ని యువీ క్రియేషన్స్ వంశీ, ప్ర‌మోద్ నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది.

More News

ప‌వ‌న్ ఖుషీ సీక్వెల్ మొద‌లైంది

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ - ఎస్.జె.సూర్య కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం ఖుషీ. ఈ చిత్రం యూత్ లో ప‌వ‌న్ కి మ‌రింత క్రేజ్ తీసుకువ‌చ్చింది.

బాలీవుడ్ లో స‌ర్ధార్ సెన్సేష‌న్..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లేటెస్ట్ సెన్సేష‌న్ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. ఈ సినిమా గురించి రోజుకో ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌స్తుండ‌డంతో రోజురోజుకి అంచ‌నాలు పెరిగిపోతున్నాయి.

బుల్లెట్ రాణి నాకొక బిగ్ ఛాలెంజ్ : నిషా కొఠారి

ఇప్పటివరకు తాను చేసిన క్యారెక్టర్స్ అన్నిటిలో "బుల్లెట్ రాణి" లో చేసిన ఇన్స్ పెక్టర్ రాణి  పాత్ర తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని, ఈ క్యారెక్టర్ ను ఓ ఛాలెంజ్ గా తీసుకొని చేసానని "బుల్లెట్ రాణి" కథానాయకి నిషా కొఠారి పేర్కొంది.

వి.వి.వినాయక్ చేతుల మీదుగా ప్రేమికుడు ఆడియో రిలీజ్..

మానస్.ఎన్,సనమ్ శెట్టి జంటగా కళా సందీప్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ప్రేమికుడు.

అల్లరి నరేష్ చేతుల మీదుగా రన్ ఆడియో రిలీజ్...

సందీప్ కిషన్,అనీషా అంబ్రోస్ జంటగా మిస్టర్ నూకయ్య ఫేం అని కన్నెగంటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం రన్.ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర సమర్పణలో సుధాకర్ చెరుకూరి,కిషోర్ గరికపాటి,అజయ్ సుంకర సంయుక్తంగా నిర్మించారు.