ప్రభాస్ అతిథిగా...

  • IndiaGlitz, [Sunday,August 13 2017]

బాహుబ‌లితో నేష‌న‌ల్ స్టార్ డ‌మ్ సంపాదించుకున్న హీరో ప్ర‌భాస్‌. ప్ర‌భాస్ ముఖ్య అతిథిగా 'ఆనందో బ్ర‌హ్మ' సినిమా వేడుక‌కు హాజ‌రు కానున్నార‌ని స‌మాచారం. మ‌హి వి.రాఘ‌వ్ ద‌ర్శ‌త‌క్వం వ‌హించిన ఈ సినిమా ఆగ‌స్ట్ 18న విడుద‌ల కానుంది.

కామెడీ హార‌ర్ జోన‌ర్‌లో సినిమా రూపొందింది. తాప్సీ స‌హా శ్రీనివాస‌రెడ్డి, వెన్నెల‌కిషోర్‌, తాగుబోతు ర‌మేష్‌, ష‌క‌ల‌క శంకర్ కీల‌క‌పాత్ర‌ధారులు. సాధార‌ణంగా దెయ్యాలంటే మ‌నుషులు భ‌య‌ప‌డుతూ ఉంటారు. అలాంటిది మ‌నుషులంటే భ‌య‌ప‌డే దెయ్యాన్ని చూస్తే ఎలా ఉంటుంద‌నేదే సినిమా అస‌లు కాన్సెప్ట్‌. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక‌కి ప్ర‌భాస్ ముఖ్య అతిథిగా హాజ‌రై యూనిట్‌కు అభినంద‌న‌లు తెలుపుతాడ‌ని అంటున్నారు.

More News

బాలకృష్ణ మళ్లీ అలాగే..

నందమూరి అందగాడు బాలకృష్ణకి సంక్రాంతి సీజన్ చాలా సార్లు కలిసొచ్చింది.

కాజోల్ కి మరోసారి ఎదురు దెబ్బ

బాలీవుడ్ లో కాజోల్ స్టార్ హీరోయిన్ గా రాణించింది.పెళ్లయ్యాక కూడా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తోంది.

'ఓయ్..నిన్నే' ఆడియో విడుదల

ఎస్.వి.కె.సినిమా బేనర్ పై భరత్,సృష్టి హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం 'ఓయ్..నిన్నే'.

రాశిఖన్నా పాట

హీరోయిన్ రాశిఖన్నా కేవలం గ్లామర్ కే పరిమితం కావాలనుకోవడం లేదు.

హర్షవర్ధన్ ' గుడ్ బ్యాడ్ అగ్లీ ' ఫస్ట్ లుక్ విడుదల

నటుడిగా,మాటల రచయితగా పరిచయమున్న హర్షవర్ధన్ ఇప్పుడు దర్శకుడిగా మారారు.అంజిరెడ్డి ప్రొడక్షన్, ఎస్.కె.విశ్వేష్ బాబు సమర్పణ లో