ప‌దేళ్ల త‌ర్వాత ప్ర‌భాస్‌...

  • IndiaGlitz, [Tuesday,July 24 2018]

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ ఇప్పుడు యు.వి.క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో 'సాహో' సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో విడుద‌ల‌వుతుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. కాగా ఈ ఆగ‌స్ట్ మొద‌టివారంలో జిల్ ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ మ‌రో సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమా కూడా వ‌చ్చే ఏడాది చివ‌ర్లో విడుద‌లయ్యే అవ‌కాశాలున్నాయంటున్నారు. ఓనే ఏడాది రెండు ప్ర‌భాస్ సినిమాలు విడుద‌లై ప‌దేళ్ల‌వుతుంది. 2009లో బిల్లా, ఏక్ నిరంజ‌న్ చిత్రాల త‌ర్వాత విడుద‌ల‌వుతున్న చిత్రాలివే అవుతాయి.

More News

టుస్సాడ్స్‌లో దీపికాప‌దుకొనే

బాలీవుడ్‌తోపాటు హాలీవుడ్‌లోనూ రాణించిన ముద్దుగుమ్మ దీపికా ప‌దుకొనే విగ్ర‌హం మేడ‌మ్ టుస్సాడ్స్‌లో ఏర్పాటు చేశారు.

యంగ్ టైగ‌ర్ ముఖ్య అతిథిగా....

ముప్పై ఏళ్లుగా తెలుగు సినిమాల్లో ఎంతో మంది స్టార్స్‌కు అద్భుతమైన యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేసిన సీనియ‌ర్ ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ విజ‌య్‌ క‌థానాయ‌కుడిగా,

జులై 27 న సాక్ష్యం గ్రాండ్ రిలీజ్..

సాక్ష్యం మూవీ రిలీజ్ విషయంలో మీడియా లో వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టేస్తూ సినిమా నిర్మాతలు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు..

సెన్సార్ కంప్లీట్ చేసుకున్న బ్రాండ్ బాబు.. ఆగస్ట్ 3న రిలీజ్..!!

సుమంత్‌ శైలేంద్ర, ఈషా రెబ్బా, పూజిత పున్నోడా నాయకానాయికలుగా తెరకెక్కుతున్న చిత్రం బ్రాండ్‌బాబు.

శ్రీనివాసుడి కల్యాణ గీతాలు

నితిన్, రాశీ ఖన్నా జంటగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందిన సినిమా 'శ్రీనివాస కళ్యాణం'.