బన్ని మూవీకి పోస్ట్ ప్రొడక్షన్ స్టార్టయ్యింది...

  • IndiaGlitz, [Monday,January 09 2017]

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, దిల్‌రాజు, హ‌రీష్ శంక‌ర్‌, దేవిశ్రీప్ర‌సాద్ కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న చిత్రం 'డిజె..దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌'. దిల్‌రాజు బ్యాన‌ర్‌లో గ‌తంలో బ‌న్ని ఆర్య‌, ప‌రుగు సినిమాలు చేశాడు.

ఈ రెండు సినిమాలు పెద్ద స‌క్సెస్‌ను సాధించాయి. ఇప్పుడు దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ సినిమా చిత్రీక‌ర‌ణ‌తో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలను స్టార్ట్ చేసింది. అందులో భాగంగా ఎడిటింగ్ వ‌ర్క్ షురూ చేసేశారు. ఈ సినిమాలో బ‌న్ని పాత్ర అదుర్స్‌లో ఎన్టీఆర్ స్టైల్లో ఉంటుంద‌ని వార్త‌లు వినిపించాయి. సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ త‌ర్వాత హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న సినిమా ఇది. ఈ ఏడాది వేస‌విలో సినిమాను విడుద‌ల చేయ‌డానికి నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు.

More News

నా బాద్యతగా ఫీలయ్యాను - బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలో క్రిష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం'గౌతమిపుత్ర శాతకర్ణి'.

రాఘవేంద్రరావు గారు ఇదే ఆఖరి సినిమా అంటున్నారు... మనంలా ఓం నమో వేంకటేశాయ క్లాసిక్ గా నిలవాలి - నాగార్జున

నవరస సమ్రాట్ నాగార్జున,దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్ లో రూపొందుతున్న నాలుగ వ భక్తిర స చిత్రం ఓం నమో వేంకటేశాయ.

వైరస్ ఫస్ట్ లుక్ రిలీజ్

తక్కువ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు మూవీ 'వైరస్'

'హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య' ఓ స్పెషల్ మూవీ - సహజనటి జయసుధ

పీపుల్ స్టార్ ఆర్.నారాయణమూర్తి,సహజ నటి జయసుధ జంటగా నటించిన చిత్రం 'హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య'.

కృష్ణా తీరాన ఉన్నానా..విశాఖ తీరాన ఉన్నానా అనిపించింది: మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'ఖైదీ నంబర్ 150'.