బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూనంకౌర్....

  • IndiaGlitz, [Wednesday,February 24 2016]

ప‌లు తెలుగు చిత్రాల్లో న‌టించిన పూన‌మ్ కౌర్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేసింది. బాలీవుడ్ బ్యూటీ బిపాసా బ‌సు బాయ్‌ఫ్రెండ్ క‌ర‌ణ్ సింగ్ గ్రోవ‌ర్ ఈ సినిమాలో న‌టిస్తుండ‌టం విశేషం. త్రిదేవ్ అనే టైటిల్‌తో తెరెకెక్కుతోన్న ఈ చిత్రాన్ని అంకూష్ భ‌ట్ నిర్మిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. కామెడిడ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో త‌న పాత్ర‌కు సంబంధించిన చిత్రీక‌ర‌ణ‌ను పూన‌మ్ కౌర్ రీసెంట్‌గా పూర్తి చేసింది. ఇంత‌కు ఈ విష‌యాన్ని పూన‌మ్ కౌర్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా తెలియ‌జేసింది. నిన్న క‌ర‌ణ్ సింగ్ గ్రోవ‌ర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా హ్యపీ బ‌ర్త్ డే టు మై కోస్టార్ అని మెసేజ్ చేయ‌డంతో అస‌లు విష‌యం తెలిసింది.

More News

ఆ టైటిల్ కాదంటున్న మెగాహీరో..

సాయిధరమ్ తేజ్ హీరోగా ఇప్పుడు ‘సుప్రీమ్’సినిమా విడుదలకు సిద్ధమవుతుంది.

ఢిల్లీ లో బ్ర‌హ్మోత్స‌వం

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - శ్రీకాంత్ అడ్డాల కాంబినేష‌న్లో రూపొందుతున్న భారీ క్రేజీ మూవీ బ్ర‌హ్మోత్స‌వం. తెలుగు, త‌మిళ్ లో ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ నిర్మిస్తుంది.

హిట్ కాంబినేష‌న్ రిపీట్ చేయ‌నున్ననితిన్..

నితిన్ హీరోగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్నచిత్రం అ ఆ. ఈ చిత్రం ఏప్రిల్ లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.

'కృష్ణాష్టమి' చిత్రాన్ని సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్ - దిల్ రాజు

టాలీవుడ్ లో ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలనునిర్మించిన ప్రముఖు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వాసువర్మ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన చిత్రం కృష్ణాష్టమి.

మరో మెగా హీరో పక్కన రకుల్....

ప్రస్తుతం అనుష్క,సమంతల తర్వాత టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.