హీరో నాగశౌర్యకు షాకిచ్చిన పోలీసులు

  • IndiaGlitz, [Tuesday,August 13 2019]

యువ కథానాయకుడు నాగశౌర్యకు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు షాకిచ్చారు. ఈ కుర్ర హీరో ప్రయాణిస్తున్న కారుకు బ్లాక్ ఫిలిం ఉండటాన్ని గమనించిన పోలీసులు బంజారా హిల్స్ రోడ్డు నెంబర్ 1లో కారును ఆపారు. పంజాగుట్ట ఎస్సై రవి నాగశౌర్య రూ.500 జరిమానా విధించడంతో పాటు.. కారుకు ఉన్న బ్లాక్ ఫిలింను తొలగించారు. మన దేశంలో కారు అద్దాలకు బ్లాక్ ఫిలిమ్ వాడటాన్ని నిషేధించిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా ఇదే విషయంపై హీరో బన్నీకి కూడా పోలీసులు రూ.750 ఫైన్ వేశారు. ప్రస్తుతం నాగశౌర్య తన బ్యానర్‌లో రూపొందుతోన్న చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

More News

బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రీసెంట్‌గా విడుదలైన `రాక్షసుడు` చిత్రంతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కుతుందని నిరూపించే సినిమాల్లో `ఎవరు` సినిమా నిలుస్తుంది - నిర్మాత పి.వి.పి

అడివిశేష్, రెజీనా కసండ్ర, నవీన్ చంద్ర ప్రధాన తారాగణంగా ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి సినిమా బ్యానర్‌పై రూపొందుతోన్న థ్రిల్లర్ `ఎవరు`.

మహేశ్ పాటకు స్టెప్పులేసిన సితార

మహేశ్ తనయ సితార సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. వంశీ పైడిపల్లి కుమార్తె ఆద్యతో కలిసి ఇటీవల యూ ట్యూబ్ ఛానెల్‌ను స్టార్ట్ చేసి వార్తల్లో నిలిచింది.

మాజీ సీఎం చంద్రబాబు చేతికి ఏమైంది..!?

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతికి ఏమైంది..? ఆయన ఎందుకు కుడి చేతికి కట్టుకున్నారు..?

మెగా కానుక సిద్ధమవుతోంది...

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం `సైరా నరసింహారెడ్డి`. సురేందర్ రెడ్డి దర్శకుడు. రామ్‌చరణ్ నిర్మిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది.