పవన్ పై మహేష్ దే పైచేయి...

  • IndiaGlitz, [Tuesday,February 16 2016]

ఓ ర‌కంగా ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ విష‌యంలో బాహుబ‌లి త‌ర్వాత రికార్డుఉ సృష్టించ‌డానికి రెడీ అయ్యాడు. సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉండ‌గానే సినిమా డిస్ట్రిబ్యూష‌న్ హ‌క్కులు, శాటిలైట్ హ‌క్కులు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. ఓవ‌ర్‌సీస్ హక్కులు ఏకంగా 11 కోట్ల‌కు అమ్ముడైపోయాయి. ఇదే రికార్డు అనుకున్న ప‌వ‌ర్ అభిమానుల‌కు మ‌హేష్ షాకిచ్చాడు. మ‌హేష్ బ్ర‌హ్మోత్సవం ఓవ‌ర్‌సీస్ హ్కులను క్లాసిక్ ఎంట‌ర్ టైన్మెంట్ వారు 13 కోట్ల రూపాయలు చెల్లించి సొంతం చేసుకోవ‌డ‌మే అస‌లు విష‌య‌మట‌. దీంతో ఓ ర‌కంగా ప‌వ‌న్ పై మ‌హేష్ పై చేయి సాధించిన‌ట్ల‌యింది.

More News

సింగ‌ర్ గా మారుతున్న బాల‌య్య హీరోయిన్..

సింగ‌ర్ గా మారుతున్న బాల‌య్య హీరోయిన్ ఎవ‌రో కాదు..ఆంధ్రాపోరి అంజ‌లి. త‌న అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకుని అన‌తికాలంలోనే ఇటు తెలుగు, అటు త‌మిళ్ లో మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకుంది.

చరణ్ కొత్త టైటిల్ ఇదే

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా ‘త‌నీ ఒరువన్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు.

'యమపాశం' సీడెడ్ హక్కులు దక్కించుకున్న వారాహి

చిన్న చిత్రాల‌ను ఎంక‌రేజ్ చేస్తూ వాటి విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించ‌డంలో వారాహి చ‌ల‌న చిత్రం ఎప్పుడూ ముందుంటుంది.

మార్చి 4 న 5 సినిమాలు రిలీజ్

ఒకే రోజు రెండు మూడు సినిమాలు రిలీజ్ చేయ‌డానికే ఇష్ట‌ప‌డ‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఇప్పుడు ఒకే రోజు నాలుగైదు సినిమాలు రిలీజ్ చేసేస్తున్నారు.

సందీప్ కిషన్ నిత్యా మీనన్ 'ఒక్క అమ్మాయి తప్ప' చిత్రం టాకీ పూర్తి

'ప్రస్థానం' వంటి డిఫరెంట్ మూవీతో సినిమా రంగానికి పరిచయమైన యంగ్ హీరో సందీప్ కిషన్.'రొటీన్ లవ్ స్టోరి',వెంకటాద్రి ఎక్స్ ప్రెస్,బీరువా,టైగర్ వంటి విలక్షణమైన చిత్రాలతో మంచి సక్సెస్ లు సాధించారు.