ప‌వ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

  • IndiaGlitz, [Thursday,January 23 2020]

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇటీవ‌ల భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ)తో పొత్తు పెట్టుకుంటున్న‌ట్లు తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే. కాగా.. ఢిల్లీ పెద్ద‌ల‌తో మంత‌నాలు జ‌రుపుతున్నారు. అందులో భాగంగా బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాతో పాటు ప‌లువురితో ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌లిశారు. ఈ భేటీలో ఏపీ బీజేపీ ఇన్‌చార్జ్ సునీల్ దియోద‌ర్‌, పార్ల‌మెంట్ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహారావు, పురంధేశ్వ‌రి, జ‌న‌సేన నాయ‌కుడు నాదెండ్ల మ‌నోహార్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఆంధ్ర ప్ర‌దేశ్‌లోని ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల గురించి భేటీలో చ‌ర్చించారు.

మీటింగ్ అనంత‌రం ప‌వ‌న్ మీడియాతో మాట్లాడుతూ కేంద్రం మూడు రాజ‌ధానుల‌కు అనుమ‌తి ఇవ్వ‌లేద‌ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత‌లు అబ‌ద్ధాలు చెబుతున్నార‌ని ఆయ‌న తెలిపారు. ఈ మూడు రాజ‌ధానుల ప్ర‌క్రియ‌ను కేవ‌లం భూ దందా కోస‌మే చేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. అలాగే వైసీపీ నేత‌లెవ‌రూ రాజ‌ధాని త‌ర‌లింపు విష‌యాన్ని కేంద్ర ప్ర‌భుత్వంతో చ‌ర్చించ‌లేద‌ని ప‌వ‌న్ తెలిపారు. అమ‌రావ‌తి విష‌యంలో రైతుల‌కు అండ‌గా ఉంటామ‌ని ఈ సంద‌ర్భంగా జ‌న‌సేనాని తెలిపారు. అలాగే ఫిబ్ర‌వ‌రి 2న జ‌న‌సేన‌, బీజేపీ క‌లిసి చేయ‌బోయే లాంగ్ మార్చ్ గురించి కూడా ఈ మీటింగ్‌లో చ‌ర్చించారు.

More News

పాపం థర్టీ ఇయ‌ర్స్ పృథ్వీ... బ‌న్నీ సినిమాలో పొగొట్టుకున్న పాత్ర ఇదే!!

సినిమాల‌కు..రాజ‌కీయాల‌కు అవినాభావ సంబంధాలుంటాయ‌నే విష‌యాన్ని ఎవ‌రూ కాద‌న‌లేర‌నే సంగతి తెలిసిందే.

మూడు రాజధానులు: వైసీపీకి వరుస షాక్‌లు!!

నవ్యాంధ్ర రాజధాని అమరావతిని తరలించొద్దంటూ గత 37 రోజులుగా రాజధాని రైతులు, రైతు కూలీలు ఆందోళనలు, నిరసనలు, దీక్షలు, ర్యాలీలతో హోరెత్తిస్తున్న సంగతి తెలిసిందే.

డైరెక్ట‌ర్‌ని తిట్టుకుంటున్న బండ్ల గణేష్

రీసెంట్‌గా ఓ  హిట్ కొట్టిన డైరెక్ట‌ర్‌ని స‌ద‌రు డైరెక్ట‌ర్ తెర‌కెక్కించిన సినిమాలో న‌టించిన న‌టుడు గట్టిగానే తిట్టుకుంటున్నాడ‌ట‌.

మ‌ళ్లీ అక్క‌డ‌కు ప్లాన్ చేస్తున్న ప్ర‌భాస్‌

యంగ్ రెబ‌ల్ స్టార్ తాజా చిత్రం `జాన్‌`(విన‌ప‌డుతున్న పేరు) చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. రీసెంట్‌గా అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో

వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' ఫస్ట్ లుక్ విడుదల

సాయిధరం తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న 'ఉప్పెన' చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ఈరోజు విడుదలయింది.