లుంగీ క‌ట్టిన ప‌వ‌న్ త‌న‌యుడు

  • IndiaGlitz, [Tuesday,July 19 2016]

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ మాజీ శ్రీమ‌తి రేణుదేశాయ్ ప‌వ‌న్ అభిమానుల‌కోసం ఓ పోటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇటీవ‌ల త‌న త‌న‌యుడు అకీరానంద్‌, త‌న‌య ఆద్య‌ల‌తో క‌లిసి రేణు మాల్దీవుల ట్రిప్‌కు వెళ్ళింది. అక్క‌డ స‌రాదాగా తీసుకున్న ఫోటోను పోస్ట్ చేసింది.

ఇందులో అకీరానంద్ లుంగీ క‌ట్టుకుని త‌ల్లితో పాటు నిల‌బ‌డి ఉన్నాడు. కుర్రాడిని చూసినోళ్ళు అకీరా ఎదుగుతున్నాడ‌ని, తిరిగి చూసేలోపు తెర‌పై సంద‌డి చేసే అవ‌కాశాలున్నాయ‌ని అంటున్నారు మ‌రి.