దటీజ్ పవర్ స్టార్ ప్లానింగ్..

  • IndiaGlitz, [Friday,March 18 2016]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాతో ఎంట‌ర్ టైన్ చేయ‌డానికి రెడీ అవుతున్నారు. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. అనుకున్న ప్ర‌కారం ఏప్రిల్ 8న స‌ర్ధార్ సినిమాని రిలీజ్ చేయ‌డానికి టీమ్ మొత్తం చాలా క‌ష్ట‌ప‌డుతుంది.
ఇదిలా ఉంటే... ఇంట‌ర్ వ్యూస్ ఇవ్వ‌డానికి అంత‌గా ఇష్ట‌ప‌డ‌ని ప‌వ‌న్ ఇటీవ‌ల టాలీవుడ్ మీడియాకి కాకుండా బాలీవుడ్ మీడియాకి ఇంట‌ర్ వ్యూ ఇచ్చారు. ప‌వ‌న్ ఏమిటి ఇలా చేసాడు. ఆయ‌న‌కు టాలీవుడ్ మీడియా క‌న‌ప‌డ‌లేదా అనిపించింది. అయితే...ఆత‌ర్వాత తెలిసింది. ప‌వ‌న్ బాలీవుడ్ మీడియాకి ఇంట‌ర్ వ్యూ ఇవ్వ‌డానికి కార‌ణం..స‌ర్ధార్ సినిమాని తెలుగు తో పాటు బాలీవుడ్ లో కూడా రిలీజ్ చేస్తున్నార‌ని. బాలీవుడ్ లో స‌ర్ధార్ సినిమా పై క్రేజ్ క్రియేట్ చేయ‌డం కోసం ప‌క్కా ప్లానింగ్ తోనే బాలీవుడ్ మీడియాకి ఇంట‌ర్ వ్యూ ఇచ్చార‌ని. అదీ సంగ‌తి. ఏది ఏమైనా... ప‌వ‌ను...నీ ప్లానింగే ప్లానింగ్.

More News

సోగ్గాడు గురించి చిరు, వెంకీ, మహేష్ కామెంట్స్...

టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే.

సుప్రీమ్ ఆడియో రిలీజ్ డేట్..

మెగాస్టార్ మేనల్లుడు సాయిథరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం సుప్రీమ్.

'ఊపిరి' సెన్సార్ పూర్తి...

నాగార్జున,కార్తీ,తమన్నా కీలక పాత్రల్లో నటించిన ‘ఊపిరి’మార్చి 25న విడుదల కానుంది.

నాకో ఇంకో పేరుంది అంటున్న సమంతా...

సమంత ఇంకో పేరు ఏమిటని తెగ ఆలోచిస్తున్నారా..?

బాలల హృదయాల్ని దోచుకున్న హీరో సంపూర్ణేష్ బాబు...

హృదయకాలేయం చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని ఏర్పర్చుకున్నాడు హీరో సంపూర్ణేష్ బాబు.తన దైన పాత్రలతో, వైవిధ్యమైన గెటప్పులతో అలరిస్తున్నాడు.