ప‌వ‌న్ చిత్రం..ద‌ర్శ‌కుడెవ‌రో తెలుసా?

  • IndiaGlitz, [Wednesday,September 05 2018]

జ‌న‌సేన పార్టీ అనౌన్స్ చేసిన త‌ర్వాత ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న 25వ సినిమా 'అజ్ఞాత‌వాసి'లో మాత్ర‌మే న‌టించాడు. అప్ప‌టికి పూర్తిస్థాయిలో రాజ‌కీయాల్లో ప‌వ‌న్ ఇన్‌వాల్వ్ కాలేదు. ఆ సినిమా త‌ర్వాత ప‌వ‌న్ పూర్తిగా రాజ‌కీయాల్లోనే ఉంటున్నారు.

అయితే ప‌వ‌న్‌కు రాజ‌కీయాల ప‌రంగా డ‌బ్బులు అవ‌స‌రం. అత‌నికున్న ఏకైక సోర్స్ సినిమాలు మాత్ర‌మే. కాబ‌ట్టి ఎన్నిక‌లు ప్రారంభం అయ్యేలోపు ఓ సినిమా చేయాల‌నుకుంటున్నార‌ట‌. అయితే హీరోగా కాదు.. కీల‌క పాత్ర‌లో ప‌వ‌న్ న‌టిస్తార‌ట‌. సాయిధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇవ్వ‌నున్న సినిమాలో ప‌వ‌న్ న‌టిస్తార‌ట‌. రామ్‌తాళ్లూరి నిర్మాత‌గా డాలీ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రూపొందనుంది.

More News

స్పోర్టివ్‌గా తీసుకున్న మోహ‌న్‌బాబు...

రీసెంట్‌గా రాజ్‌దీప్ స‌ర్దేశాయి అనే సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ... మోహ‌న్‌బాబును ఇంట‌ర్వ్యూ చేశారు.

ఏ ద‌ర్శ‌కుడు హిట్ ఇస్తాడో?

ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించ‌డంలో ప‌రుశురాం దిట్ట. ఆయ‌న డైరెక్ట్ చేసిన 'గీత‌గోవిందం' సెన్సేష‌న‌ల్ హిట్ అయ్యింది.

మ‌రో హిస్టారిక‌ల్ చిత్రంలో...

విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్న జ‌గ‌ప‌తిబాబు ప్రస్తుతం చేతినిండా సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నారు.

పేపర్ బాయ్ చిత్రాన్ని ప్రతిఒక్కరూ అప్రిషేయట్ చేస్తున్నారు - సంపత్ నంది.

సంతోష్ శోభన్ , రియా సుమన జంటగా జయశంకర్ దర్శకత్వంలో సంపత్ నంది టీమ్ వర్క్స్ , ప్రచిత్ర క్రియేషన్స్ బ్యానర్లు పై సంపత్ నంది, రాములు

సెప్టెంబర్ 21న  "నన్నుదోచుకుందువ‌టే" గ్రాండ్ రిలీజ్

సమ్మోహనంతో తెలుగు ప్రేక్ష‌కుల్ని స‌మ్మోహ‌నం చేసిన సుధీర్ బాబు హీరోగా,  సుధీర్ బాబు ప్రొడక్షన్స్  బ్యాన‌ర్ లో ఆర్‌.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం నన్ను దోచుకుందువటే..