నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి ప‌వ‌న్ మాట‌..

  • IndiaGlitz, [Saturday,March 19 2016]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఆడియో ఫంక్ష‌న్ కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు స‌ర్ధార్ గబ్బ‌ర్ సింగ్ ఆడియో రిలీజ్. ఏప్రిల్ 8 స‌ర్ధార్ సినిమా రిలీజ్. అయితే స‌ర్ధార్ సినిమా త‌ర్వాత ప‌వ‌న్ తో సినిమా చేస్తున్నాన‌ని దాస‌రి ప్ర‌క‌టించారు. మ‌రో వైపు ప‌వ‌న్ తో ఖుషీ సీక్వెల్ చేస్తున్నాన‌ని ఎస్.జె.సూర్య ప్ర‌క‌టించారు. దీంతో స‌ర్ధార్ సినిమా త‌ర్వాత ప‌వ‌న్ చేయ‌బోయే సినిమా ఏమిట‌నేది ఆస‌క్తిగా మారింది.

ఇదే విష‌యం గురించి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని అడిగితే...ఎస్.జె.సూర్య‌తో ఖుషీ సీక్వెల్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. మ‌రి దాస‌రి మీతో చేయాల‌నుకున్న సినిమా మాట ఏమిట‌ని అడిగితే...క‌థ కుదిరితే దాస‌రి తో సినిమా చేస్తాన‌న్నారు. అంటే దాస‌రి ప‌వ‌న్ తో సినిమా చేయాల‌నుకున్నారు కానీ...ఇప్ప‌టి వ‌ర‌కు క‌థ కుద‌ర‌లేద‌న్న విష‌యాన్ని ప‌వ‌న్ తెలియ‌చేసారు. అదీ సంగ‌తి.

More News

ఫ్యాన్స్ పాస్ ఉంటే రండి..పాస్ లేక‌పోతే రావ‌ద్దు - ప‌వ‌న్ క‌ళ్యాణ్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లేటెస్ట్ సెన్సేష‌న్ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. బాబీ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ప‌వ‌న్ ఫ్రెండ్ శ‌ర‌త్ మ‌రార్ ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మకంగా నిర్మించారు.

'నేనోరకం' అంటున్న సాయిరామ్ శంకర్

సాయిరామ్ శంకర్ హీరోగా శరత్ కుమార్ ఓ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకొంది.

ఏప్రిల్ 1న నేరుగా మార్కెట్లోకి 'సరైనోడు' పాటలు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా...సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో...సూపర్ డూపర్ హిట్స్ ని అందించిన ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్లో...

మలేషియాలో సూర్య...

తమిళ హీరో సూర్య-విక్రమ్ కుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న 24మూవీ రిలీజ్ కి రెడీ అవుతున్న విషయం తెలసిందే.

నితిన్ ఆ గ్రూప్ లో చేరిపోయాడు

పవన్ కళ్యాణ్, రామ్, ప్రభాస్, సునీల్ ఇలా అందరూ విదేశాల నుండి ఏదో ఒక కారణంతో ఇండియా రావడం ఇక్కడ పరిస్థితులను చక్కదిద్దడం అనే క్యారెక్టర్స్ పోషించి మెప్పించారు. ఇప్పుడు అదే గ్రూపులో హీరో నితిన్ కూడా చేరిపోయాడు.