దేశ ప్రజలకు క్రిస్మస్ శుభాకంక్షలు - పవన్..!

  • IndiaGlitz, [Saturday,December 24 2016]

జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న క‌ళ్యాణ్ దేశ ప్ర‌జ‌ల‌కు క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌లు తెలియ‌చేసారు. క్రిస్మ‌స్ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ...స‌ర్వ‌మాన‌వాళికి ప్రేమ‌ను పంచిన‌ప్పుడే శాంతి, స్వేచ్చ‌, ఆనందాల‌కు, చేరువ అవుతామ‌ని చెప్పిన క్రీస్తు బోధ‌న‌లు స‌ర్వ‌దా అనుస‌ర‌ణీయం. నీతి నిజాయితీల‌ను పాటించ‌ని వ్య‌క్తులు ఎంత సాధించినా అదంతా నిష్ప‌లం. త్రిక‌ర‌ణ శుధ్దిగా చేసే స‌త్కార్యాల వ‌ల్ల గొప్ప ఫ‌లితాలు స‌ర్వ‌జ‌నుల‌కు అందుతాయి. అటువంటి సాధుకులే స‌త్యం, స్వేచ్ఛ‌, న్యాయాన్ని కాపాడ‌గ‌ల మ‌హోన్న‌త వ్య‌క్తులు అవుతార‌ని జీస‌స్ చెప్పిన మాట‌ల‌ను ఆచ‌రిద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఈ క్రిస్మ‌స్ సుఖ సంతోషాలు నింపాల‌ని కోరుకుంటూ దేశ ప్ర‌జ‌లంద‌రికి క్రిస్మ‌స్ పండ‌గ శుభాకాంక్ష‌లు అని తెలియ‌చేసారు.

More News

నిఖిల్ కేశవ ఫస్ట్ లుక్ రిలీజ్..!

ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో సంచలన విజయాన్ని సాధించిన నిఖిల్ తాజా చిత్రం కేశవ.

'ఓం నమో వేంకటేశాయ' టీజర్ అద్భుతం

అక్కినేని నాగార్జున,దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్ లో సాయికృపా ఎంటర్ టైన్ మెంట్ ప్రై.

'ధృవ'కు భారీ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు - సెల్యూట్ చేసిన చిత్ర యూనిట్

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా,గీతాఆర్ట్స్ బ్యానర్ పై స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్,

వంగవీటి పై డిజిపికి ఫిర్యాదు చేసిన వంగవీటి రాధా..!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సంచలన చిత్రం వంగవీటి.

మ‌హేష్ న్యూయ‌ర్ ప్లాన్స్

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం క్రేజీ డైరెక్ట‌ర్ మురుగుదాస్ తో ఓ భారీ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది. తెలుగు, త‌మిళ్ లో రూపొందుతున్న ఈ భారీ చిత్రం గుజ‌రాత్ లోని అహ్మాదాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంది.