నేడు తిరుప‌తికి ప‌వ‌న్..!

  • IndiaGlitz, [Thursday,August 25 2016]

క‌ర్నాట‌క‌లో ఇటీవ‌ల జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ప‌వ‌న్ అభిమాని వినోద్ హ‌త్య‌కు గుర‌య్యారు. అస‌లు ఏం జ‌రిగింది అంటే...అదే కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఎన్టీఆర్ అభిమానితో ప‌వ‌న్ అభిమాని వినోద్ రాయ‌ల్ కి వాగ్వివాదాం జ‌ర‌గ‌డం...ఆత‌ర్వాత వినోద్ పై దాడి చేయ‌డం జ‌రిగిందట‌. అయితే...తీవ్రంగా గాయ‌ప‌డిన వినోద్ హాస్ప‌ట‌ల్ లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు.

ఈ విష‌యం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి తెలిసింది. దీంతో ఈరోజు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉద‌యం 9.20 నిమిషాల‌కు తిరుప‌తి వెళ్లి అభిమాని కుటుంబాన్ని ప‌రామ‌ర్శించనున్నారు. ఈ ఘ‌ట‌న పై వైజాగ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులు ఆందోళ‌న చేప‌ట్టారు. ఈ ఘ‌ట‌న పై విచార‌ణ జ‌రిపించి బాధ్యులైన వారిపై కఠిన‌చ‌ర్య‌లు తీసుకోవాలి అని డిమాండ్ చేసారు. ప‌వ‌న్...వినోద్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన అనంత‌రం అభిమానుల‌ను ఉద్దేశించి మాట్లాడ‌నున్నార‌ని తెలిసింది. మ‌రి...ఈ ఘ‌ట‌న పై ప‌వ‌న్ రియాక్ష‌న్ ఎలా ఉంటుందో చూడాలి.

More News

సెప్టెంబర్ 9న 'జ్యో అచ్యుతానంద'

నారా రోహిత్,నాగశౌర్య,రెజీనా కసండ్ర హీరో హీరోయిన్లుగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయికొర్రపాటి నిర్మిస్తున్న చిత్రం 'జ్యో అచ్యుతానంద'.

ఇంకా చర్చల దశలోనే ఉందట...

నందమూరి హీరో కల్యాణ్ రామ్,మెగా హీరో సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే.

చరణ్ కి రాఖీ కట్టిన చిట్టి చెల్లి ఎవరో తెలుసా..!

ఈనెల18న రక్షాబంధన్ సందర్భంగా రామ్ చరణ్ కి రాఖీ కట్టిన చిట్టి చెల్లి ఎవరో కాదు...

స్పానిష్ మీడియాను ఆకర్షించిన ఇజం...

డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఇజం.

ప్రభాస్ చేతుల మీదుగా 'అరకు రోడ్ లో' సాంగ్ టీజర్ విడుదల

రామ్ శంకర్,నిఖిషా పటేల్ హీరో హీరోయిన్లుగా శేషాద్రి క్రియేషన్స్ పతాకంపై వాసుదేవ్ దర్శకత్వంలో