మలయాళ రీమేక్‌లో ప‌వ‌న్‌..?

  • IndiaGlitz, [Wednesday,May 13 2020]

రాజ‌కీయాల నుండి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ‌రుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇప్ప‌టికే ఆయ‌న మూడు సినిమాల‌ను లైన్‌లో పెట్టారు. ఇప్పుడు కొంద‌రు నిర్మాత‌లు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో మ‌ల‌యాళ రీమేక్‌లో న‌టింప చేయాల‌ని అనుకుంటున్నార‌ని టాక్‌. వివ‌రాల్లోకెళ్తే.. మ‌ల‌యాళంలో పృథ్వీరాజ్ హీరోగా న‌టించిన ‘డ్రైవింగ్ లైసెన్స్‌’ సినిమా తెలుగు రీమేక్ హ‌క్కుల‌ను కొంద‌రు నిర్మాత‌లు ద‌క్కించుకున్నార‌ట‌. ఈ సినిమాలో ప‌వ‌న్ న‌టిస్తే చ‌క్క‌గా ఉంటుంద‌ని వారు భావిస్తున్నార‌ట‌. అందుకోసం ప‌వ‌న్ కోసం స్పెష‌ల్ షో వేయాల‌నుకుంటున్నార‌ట‌. మ‌రి వ‌ప‌న్ సినిమా చూడ‌టానికి ఆస‌క్తి చూపిస్తారో లేదో తెలియ‌డం లేదు.

ప‌వ‌న్  సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత రీమేక సినిమాతో స్టార్ట్ చేశాడు. బాలీవుడ్ సినిమా పింక్‌ను వ‌కీల్‌సాబ్‌గా రీమేక్ చేస్తున్నారు. దీని తర్వాత క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ పీరియాడిక‌ల్ మూవీలో న‌టించ‌బోతున్నాడు. ఇది కాకుండా హ‌రీశ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ సినిమా చేయ‌బోతున్నారు. ఒక‌వేళ ప‌వ‌న్ మ‌ల‌యాళ రీమేక్‌కు ఒప్పుకుంటే అదే నెక్ట్స్ మూవీ లైన్‌లో ఉండే అవ‌కాశం ఉంటుంది. మ‌రి మ‌ల‌యాళ రీమేక్‌కు ప‌వ‌న్ ఒప్పుకుంటాడో లేదో చూడాలి.

More News

విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

విశాఖ ఎల్‌జీ గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది కన్నుమూసిన విషయం విదితమే. తెల్లారుజామున జరిగిన ఈ ప్రమాదంలో పోలీసులు అప్రమత్తమవ్వడంతో మరణాలు చాలానే తగ్గాయి.

ఈసారి ఖైరతాబాద్ గణపతి ఒక్క అడుగే..!

తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ గణేశ్‌కు ప్రత్యేక స్థానం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రూపంలో ఏటికేడు కొత్తదనం సంతరించుకుంటూ కనువిందు చేసే ఈ భారీ గణేశుడిని

'కరోనా' లాక్ డౌన్ 4.0పై తేల్చేసిన మోదీ..!

కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తోంది. మరీ ముఖ్యంగా ఇండియాలో అయితే రోజురోజుకూ కరోనా కేసులు, అనుమానితులు, మరణాలు పెరిగిపోతున్నాయే తప్ప అస్సలు తగ్గట్లేదు.

కష్టకాలంలో 20 లక్షల కోట్ల ప్యాకేజి ప్రకటించిన ప్రధాని

కరోనా కష్టాల్లో ఉన్న భారతీయులను ఆదుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. రూ.20 లక్షల కోట్లతో ‘ఆత్మ నిర్భర్ అభియాన్’ పేరుతో కొత్త ఆర్థిక ప్యాకేజీ

జాతినుద్దేశించి ప్రసంగిస్తూ మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రధాని నరేంద్ర మోదీ కరోనా పరిస్థితులు, లాక్ డౌన్ పరిణామాలపై జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ 8 గంటలకు మాట్లాడిన ఆయన.. ప్రాణాలు కాపాడుకుంటూ