ప్రభుత్వంపై పవన్ ధ్వజం...

  • IndiaGlitz, [Sunday,August 23 2015]

పెనమాకలో రైతుల నుండి భూసేకరణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టం జారీ చేసిన సంగతి తెలిసిందే. దాంతో పెనమాక ప్రజల నుండి భారీ ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో తెలుగు దేశానికి సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రజల పక్షాన నిలబడ్డాడు.

ప్రజల నుండి బలవంతంగా భూములు లాక్కోవద్దని, వారు ఇష్టపడి ఇస్తేనే తీసుకోమని, ఒకవేళ ప్రభుత్వానికి భూములు కావాలంటే వారికి లిఖిత పూర్వక హామీనిచ్చి భూసేకరణ చేయాలని లేకుంటే చాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని, తనకి ఎవరితో వ్యక్తిగతమైన వైరం లేదని, అభివృద్ధి కోసమే టీడీపీకి సపోర్ట్ చేశానని, అంత మాత్రాన తాను వారి బానిసను కానని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే తాను ధర్నా చేపడతానని అన్నారు.

More News

నాగ్ , కార్తీల టైటిల్ మారుతుంది..

నాగార్జున, కార్తీ, తమన్నా కాంబినేషన్ లో ‘ఎవడు’ ఫేమ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పివిపి సినిమా బ్యానర్ పై ఓ భారీ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

షూటింగ్ జరుపుకుంటున్న భవ్య క్రియేషన్స్ చిత్రం

గోపిచంద్ కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాల్లో 'యజ్ఞం' ఒకటి. ఎ.యస్. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది.

సెప్టెంబర్ 12న 'అప్పుడలా ఇప్పుడిలా' ఆడియో విడుదల

సూర్యతేజ, హర్షికి పూనాచా హీరో హీరోయిన్లుగా జంపా క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం ‘అప్పుడలా ఇప్పుడిలా’.

కత్తిరించేశారు

సినిమా మేకింగ్ లో లెంగ్త్ పెరగడం కామన్. అయితే ఈ లెంగ్త్ ను ఎడిటింగ్ రూమ్ లో ట్రిమ్ చేసేసి సినిమాని రిలీజ్ చేస్తుంటారు.

హ్యపీ బర్త్ డే టు మెగాస్టార్

కష్టపడితే మనిషి మహోన్నత స్థానానికి ఎదుతాడనే దానికి నిలువెత్తు నిదర్శనం మెగాస్టార్ చిరంజీవి. 1979లో ప్రాణం ఖరీదు చిత్రంతో కెరీర్ ను స్టార్ట్ చేసిన చిరు తన సినీ కెరీర్ లో అనేక ఎత్తు పల్లాలను