జనసేన అధినేత పవన్ అందించిన 4 పాటలు ఇవే..!

  • IndiaGlitz, [Tuesday,January 24 2017]

జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ దేశ్ బ‌చావో అనే మ్యూజిక్ ఆల్బ‌మ్ ను రిలీజ్ చేసారు. 45 నిమిషాల‌కు ఒక పాట చొప్పున మొత్తం నాలుగు పాట‌ల‌ను జ‌న‌సేన యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేసారు. ఇక ఈ పాట‌ల విష‌యానికి వ‌స్తే...ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన త‌మ్ముడు చిత్రంలోని ట్రావెలింగ్ సోల్జ‌ర్, జానీ చిత్రంలో నారాజు.., ఖుషీ చిత్రంలో యే మేరా.., గుడుంబా శంక‌ర్ లో లే..లే..పాట‌ల‌ను రీమిక్స్ చేసి ఈ పాట‌ల‌ను రూపొందించారు. ఈ పాట‌ల మ‌ధ్య‌లో కొన్ని డైలాగ్స్ కూడా విన‌ప‌డుతున్నాయి. డీజె పృథ్వీ ఈ పాట‌ల‌ను మిక్స్ చేసారు. ఈ ఆల్బ‌మ్ పాట‌ల‌ను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చు అని జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు.

More News

అనుపమ స్థానంలో సమంత....?

మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ కు అదృష్టం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది.

శ్రీవల్లీ గీతాలు విడుదల

ప్రముఖ కథారచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం శ్రీవల్లీ. రజత్, నేహాహింగే జంటగా నటిస్తున్నారు. రేష్మాస్ ఆర్ట్స్ పతాకంపై రాజ్కుమార్ బృందావనం, సునీత నిర్మిస్తున్నారు.

ఈనెల 27న శివలింగ ఆడియో

కొరియోగ్రాపర్,డైరెక్టర్,హీరోగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న లారెన్స్ తాజాగా ఇప్పుడు పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘శివలింగ’

ఫిబ్రవరి 10న విడుదలకు ముస్తాబవుతున్న చిత్రాంగద

ప్రముఖ కథానాయిక అంజలి టైటిల్ పాత్రలో తెలుగు, తమిళ భాషల్లో ఓ క్రేజీ చిత్రం రూపొందుతోంది. తెలుగులో చిత్రాంగద పేరుతో.. తమిళంలో యార్నీ పేరుతో ఏకకాలంలో తెరకెక్కుతోన్న ఈ హరీజెంటల్ థ్రిల్లర్ కామెడీ చిత్రానికి పిల్ల జమీందార్ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించి, ప్రస్తుతం

నేషనల్ గర్ల్ చైల్డ్ డే నాడు మహేష్ ట్వీట్....

జనవరి 24...నేషనల్ గర్ల్ చైల్డ్ డే ..