రైలు ప్రమాదమృతుల కు పవన్ కళ్యాణ్ సంతాపం..!

  • IndiaGlitz, [Sunday,January 22 2017]

విజ‌య‌న‌గ‌రంలో జ‌రిగిన ఘోర రైలు ప్ర‌మాద దుర్ఘ‌ట‌న త‌న‌ను తీవ్రంగా క‌ల‌చివేసింద‌ని జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆవేద‌న వ్య‌క్తం చేసారు. ఆధునాత‌న టెక్నాల‌జీ అందుబాటులోకి వ‌స్తున్నా ఇటువంటి ప్ర‌మాదాలు జ‌ర‌గ‌డం శోచ‌నీయం. ఈ ప్ర‌మాదంలో 40 మంది ప్రాణాల‌ను కోల్పోవ‌డం, 100 మందికి పైగా గాయప‌డ‌డం దుర‌దృష్ట‌క‌రం. అయిన‌వాళ్ల‌ను కోల్పోయిన వారిని ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే ఆదుకోవాలి. క్ష‌తగాత్రుల‌కు మేలైన వైద్యం అందించాలి. మృతుల కుటుంబాల‌కు గాయ‌ప‌డిన వారికి ఆమోదయోగ్య‌మైన రీతిలో న‌ష్ట‌ప‌రిహారాన్ని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అందించాలి. ఇటువంటి దుర్ఘ‌ట‌న‌లు భ‌విష్య‌త్ లో జ‌ర‌గ‌కుండా త‌క్ష‌ణం చ‌ర్య‌లు తీసుకోవాలి. మృతుల ఆత్మ‌కు శాంతి చేకూర్చాల‌ని భ‌గ‌వంతుడిని ప్రార్ధిస్తున్నాను అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలిపారు.

More News

రైతుల కన్నీరు క్షేమదాయకం కాదు - పవన్

పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలోని మూలలంక అమరావతి ప్రాంతంలోని కృష్ణ నది లంక భూముల రైతుల కన్నీరు ఆంధ్రప్రదేశ్ కు క్షేమదాయకం కాదు.

అడివి శేష్ - అవసరాల శ్రీనివాస్ ల కాంబినేషన్ లో ఇంద్రగంటి చిత్రం

'జెంటిల్ మెన్'తో సూపర్ హిట్ అందుకున్న తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి మరో డిఫరెంట్ జోనర్ లో సరికొత్త చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు.

పోటీ పడుతున్న పవన్, ఎన్టీఆర్...?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే.

రవితేజ సినిమా టైటిల్....

ఒక ఏడాది పాటు ఏ సినిమా చేయకుండా గ్యాప్ తీసుకున్న మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు రెండు సినిమాలను ట్రాక్ లోకి తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.

చిరంజీవి మూవీకి మ్యూజిక్ డైరెక్టర్....

ఖైదీ నంబర్ 150 చిత్రంతో మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ అదిరింది.