పందెంకోడి సీక్వెల్ క్యాన్సిల్...

  • IndiaGlitz, [Thursday,February 25 2016]

విశాల్ కు తమిళంతో పాటు తెలుగులో కూడా మార్కెట్ తెచ్చిపెట్టిన చిత్రం పందెంకోడి. 2005లో విడుదలైన ఈ చిత్రం తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. పదేళ్ళ తర్వాత ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ చేయడానికి రంగం సిద్ధమైంది. విశాల్ ఈ సినిమాకు సీక్వెల్ చేస్తున్నట్టు ప్రకటించాడు. ఎప్పుడో ప్రారంభం కావాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది.

ఈ నెలలో సెట్స్ లోకి వెళుతుందని అందరూ అనుకుంటున్న తరుణంలో సినిమా ఆగిపోయిందంటూ విశాల్ ప్రకటించాడు. అయితే ఈ సినిమా ఆగిపోవడానికి డైరెక్టర్ లింగుస్వామియే కారణమనేలా ఇన్ డైరెక్ట్ గా మెసేజ్ చేయడం సంచనాలకు దారి తీసింది.

More News

స్టూడెంట్ గా యంగ్ టైగర్...

యంగ్ టైగర్ ఎన్టీఆర్,కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం జనతాగ్యారేజ్.మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ చిత్రం రీసెంట్ గా ప్రారంభమైంది.

పడేసావే..అనే చిన్న సినిమా పెద్ద విజయం సాధించాలి - కింగ్ నాగార్జున

కార్తీక్ రాజు,నిత్యా శెట్టి జంటగా నటించిన చిత్రం పడేసావే.ఈ చిత్రం ద్వారా చునియా దర్శకురాలుగా పరిచయం అవుతున్నారు.

చిరు పై సెటైర్ వేసిన‌ బాల‌య్య‌..

నంద‌మూరి బాల‌కృష్ణ లేపాక్షి ఉత్స‌వాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా విజ‌య‌వాడు లో మీడియాతో మాట్లాడిన బాల‌య్య‌ను లేపాక్షి ఉత్స‌వాల‌కు చిరంజీవిని పిల‌వ‌లేదా అని జ‌ర్న‌లిస్ట్ లు అడ‌గితే.

నారా రోహిత్ 'సావిత్రి' సాంగ్ రిలీజ్

నారా రోహిత్...,యంగ్ జనరేషన్ హీరోస్ లో మంచి పేరు తొలి చిత్రం బాణం నుండి అసుర వరకు విభిన్న కథాంశాలతో సినిమాలను చేస్తున్న హీరో.

ఆ ఇద్ద‌రి భామ‌ల‌ను ఫైన‌ల్ చేసిన మెగా హీరో

మెగా హీరో సాయిథ‌ర‌మ్ తేజ్ ప్ర‌స్తుతం సుప్రీమ్ సినిమాలో న‌టిస్తున్నారు. ప‌టాస్ ఫేం అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న సుప్రీమ్ ఏప్రిల్ 1న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.