పాక్‌లో ఇండియ‌న్ సినిమాల‌ పై బ్యాన్‌

  • IndiaGlitz, [Saturday,May 26 2018]

భార‌తీయ సినిమాల ప‌ట్ల పాక్ త‌న వ‌క్ర‌బుద్ధిని చాటుకుంది. ఈద్ ముందు నుండి ఈద్ ముగిసిన రెండు వారాల వ‌ర‌కు పాక్‌లో బారతీయ సినిమాలు విడుద‌ల చేయ‌కూడ‌ద‌ని అధికారిక స‌మాచారాన్ని ఇచ్చారు పాక్ ఉన్న‌తాధికారి ద‌న్యాల్ గిలానీ.

నిషేధం ముగిసిన త‌ర్వాత మ‌ళ్లీ సినిమాలు విడుద‌ల చేసుకోవ‌చ్చున‌ని తెలిపింది. పాక్ సినిమాల‌కు స‌రైన వ‌సూళ్లు రాక‌పోవ‌డం కూడా ఇలాంటి చర్య‌ల‌కు కార‌ణ‌మ‌ని కొంద‌రు చెబుతున్నారు పాక్‌లో భారతీయ సినిమాల‌కు ఎక్కువ సంఖ్య‌లో అభిమానులు ఉండ‌టం వ‌ల్ల వారి సినిమాల‌కు థియేట‌ర్స్ దొర‌క‌డం లేదు.

More News

'దుర్మార్గుడు' చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన హీరో శ్రీకాంత్

ఎ .ఎ .ఎ. సినిమాస్ సమర్పణలో అమృత మూవీ క్రియేషన్స్ పతాకంపై రాజ వంశీ  నిర్మిస్తున్న చిత్రం 'దుర్మార్గుడు'. సునీత్ జంపా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను హీరో శ్రీకాంత్ విడుదల చేయగా

మ్యూజిక్ సిట్టింగ్స్‌లో ఎన్టీఆర్ చిత్రం

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతోన్న‌ చిత్రం `అర‌వింద స‌మేత...`.

అతిథి పాత్ర‌లో అను ఇమ్మాన్యుయేల్‌

మ‌జ్ను చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అను ఇమ్మాన్యుయేల్

'నా నువ్వే' మ‌రింత ఆల‌స్యం

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ క‌థానాయకుడిగా న‌టించిన తాజా చిత్రం నా నువ్వే.

సైఫ్ కుమార్తెపై కేసు

ప్ర‌ముఖ న‌టుడు సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్‌పై బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అభిషేక్ క‌పూర్ కోర్టులో కేసు వేశారు.