లోగో విడుద‌ల చేసిన ద‌ర్శ‌కేంద్రుడు

  • IndiaGlitz, [Monday,July 18 2016]

'సోగ్గాడే చిన్ని నాయనా', 'ఊపిరి' చిత్రాలు త‌ర్వాత నాగార్జున మ‌రోసారి డిఫ‌రెంట్‌గా భ‌క్తిర‌స‌న ప్ర‌ధాన చిత్రం 'ఓం న‌మో వెంక‌టేశాయ' చిత్రంలో న‌టిస్తున్నాడు. ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేశ్వ‌ర‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. అన్న‌పూర్ణ సెవెన్ ఏక‌ర్స్ సెట్‌లో వేసిన గుడి సెట్‌లో షూటింగ్ జ‌రుగుతుంది.

ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను ఏకాద‌శిరోజున ద‌ర్శ‌కేంద్రుడు త‌న ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా విడుద‌ల చేశారు. అక్కినేని నాగార్జున, యం.యం. కీరవాణి మరియు నా కాంబినేషన్ లో మీ ముందుకు రాబోతున్న 4వ భక్తిరస చిత్రం "ఓం నమో వేంకటేశాయ" లోగో మీ కోసం అంటూ తెలియ‌జేశారు. అనుష్క, ప్ర‌గ్యాజైశ్వాల్‌, విమ‌ల్ రామ‌న్ ఈ చిత్రంలో న‌టిస్తున్నారు.

More News

కబాలి ఈజ్ బ్యాక్...ఇవిగో ఫోటోస్

సూపర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ క‌బాలి సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తి కాగానే ఆనారోగ్యానికి గురైయ్యారు. ఆయ‌న ఆరోగ్యం క్రిటికల్‌గా ఉందంటూ కూడా వార్త‌లు వినిపించాయి.

జూలై 29న విడుదలవుతున్న 'పెళ్లి చూపులు'

ధర్మపథ క్రియెషన్స్ మరియు బిగ్ బెన్ సినిమాస్ పై రాజ్ కందుకూరి మరియు యష్ రంగినెని సమ్యుక్తంగా, నూతన దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వం లొ విజయ్ దెవరకొండ, రీతు వర్మ, నందు ప్రధాన పాత్ర ల్లొ నిర్మించిన చిత్రం పెళ్లిచూపులు.

జులై 29 న రిలయన్స్ మరియు డిస్నీ వారి 'ది బి ఎఫ్ జి' చిత్రం విడుదల

జురాసిక్ పార్క్ ,జాస్,ఇండియానా జోన్స్ వంటి అద్భుతమైన చిత్రాల రూపకర్త స్టీవెన్ స్పిఎల్బర్గ్ దర్శకత్వం లో వస్తోన్న అద్భుతమైన ఫాంటసి చిత్రం ,' ది బి ఎఫ్ జి(ది బిగ్ ఫ్రెండ్లీ జయంట్)'.

'త్రయం' టీజర్ విడుదల

విష్ణురెడ్డి,అభిరాం,సంజన హీరో హీరోయిన్లుగా పంచాక్షరి పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం 'త్రయం'. డా.గౌతమ్ నాయుడు దర్శకత్వంలో పద్మజానాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు.

ప్రేక్షకులు కోరుకునేవన్నీహీరో ఆదిలో పుష్కలంగా ఉన్నాయి - చుట్టాలబ్బాయి ఆడియో వేడుకలో మంత్రి తలసాని

సాయికుమార్ తనయుడు ఆది హీరోగా వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం చుట్టాలబ్బాయి.