అభిమానులకు దసరా కానుకిస్తున్న హీరో...

  • IndiaGlitz, [Tuesday,September 01 2015]

టెంపర్' తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఎన్టీఆర్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉందని అభిమానులు అంటున్నారు.

ప్రస్తుతం సినిమా లండన్ చిత్రీకరణ జరుగుతుంది. శరవేగంగా చిత్రీకరణను పూర్తి చేసి సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 8న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. అయితే అంతకంటే ముందుగా అభిమానుల కోసం ఎన్టీఆర్ దసరా కానుకగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట. ఈ సినిమాకి నాన్నకి ప్రేమతో' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

More News

'సుబ్రమణ్యం ఫర్ సేల్' శాటిలైట్ హక్కులు సొంతం చేసుకున్న...

‘రేయ్’ తొలి సినిమాగా స్టార్టయినా ‘పిల్లా నువ్వులేని జీవితం’ ముందుగా రిలీజ్ కావడం పెద్ద హిట్ కావడం సాయిధరమ్ తేజ్ కి బాగా కలిసి వచ్చింది.

బన్ని టైటిల్ అదే..ఫస్ట్ షెడ్యూల్ పూర్తి...

‘రేసుగుర్రం’ వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ చేసిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ కమర్షియల్ గా పెద్ద సక్సెస్ ను అందుకుంది.

కొత్త పాత్రలో రానా

తొలి చిత్రం ‘లీడర్’ నుండి రానా డిఫరెంట్ సినిమాలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నాడు. తెలుగులో కాకుండా తమిళం, హిందీలో కూడా ప్రేక్షకులకు సుపరిచితుడయ్యాడు.

'సైజ్ జీరో' ఆడియో రిలీజ్ డేట్

ఎన్నో సూపర్ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ ప్రొడక్షన్ నెం.10గా నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘సైజ్ జీరో’. ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు .

'కుందనపు బొమ్మ'ఆడియో విడుదల

సుధాకర్ కోమాకుల, సుధీర్వర్మ, చాందినీ చౌదరి హీరోహీరోయిన్లుగా ఎస్.ఎల్.ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో