ఎన్టీఆర్ పల్ల‌వే?

  • IndiaGlitz, [Thursday,June 14 2018]

హీరో సుధీర్ బాబు రేపు ప్రేక్ష‌కుల‌ను 'స‌మ్మోహ‌నం' చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు. హీరోగానే కాదు నిర్మాత‌గా కూడా రీసెంట్‌గా త‌న కెరీర్‌లో కొత్త అధ్యాయానికి సుదీర్ తెర‌తీసిన సంగ‌తి తెలిసిందే. సుధీర్ స్వంత నిర్మాణ సంస్థ సుధీర్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఓ సినిమాను నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఆర్‌.ఎస్‌.నాయుడు అనే కొత్త ద‌ర్శ‌కుడు తెర‌కెక్కిస్తోన్న ఈ సినిమా ఇప్ప‌టికే 70 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు 'న్ను దోచుకుందువ‌టే' అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తున్నారు.

దివంగ‌త ముఖ్య‌మంత్రి, విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ ఎన్టీఆర్ న‌టించిన 'గులేబ‌కావ‌ళి' సినిమాలో హిట్ సాంగ్ న‌న్ను దోచుకుందువ‌టే వ‌న్నెల దొర‌సాని అనే పాట‌లోని ప‌ల్ల‌వినే ఈ సినిమా టైటిల్ అనుకుంటున్నార‌ని సమాచారం. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డ‌వుతాయి.

More News

బాల‌య్య కొత్త సినిమా టైటిల్‌

తెలుగునాట ఫ్యాక్ష‌న్ చిత్రాల క‌థానాయ‌కుడిగా ట్రెండ్ సృష్టించారు నంద‌మూరి బాల‌కృష్ణ‌. స‌మ‌ర‌సింహారెడ్డితో మొద‌లుపెట్టి న‌ర‌సింహనాయుడు

పుస్త‌క రూపంలో రెహ‌మాన్ బ‌యోగ్ర‌ఫీ

ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ గురించి నేటి కాలం సంగీత ప్రియుల్లో తెలియ‌ని వారుండ‌రు.

ఇన్‌స్టా గ్రామ్‌లో ఎన్టీఆర్‌...

సోష‌ల్ మీడియా ఎఫెక్ట్ రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టా గ్రామ్ ఇలా సోష‌ల్ మీడియా వేదిక‌ల్లో సెల‌బ్రిటీలు త‌మ విష‌యాల‌ను వెల్ల‌డించ‌డానికి ఆస‌క్తిని చూపుతున్నారు.

ఆ రీమేక్‌లో చ‌ర‌ణ్ న‌టిస్తాడా?

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఇప్పుడు బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత చ‌ర‌ణ్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వ‌లో ఎన్టీఆర్‌తో క‌లిసి మ‌ల్టీస్టార‌ర్ చేస్తాడు.

'భరత్ అనే నేను' 50 రోజుల వేడుకలు

డి పార్వతి సమర్పణలో డివివి ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా స్టార్ ప్రొడ్యూసర్ డివివి దానయ్య నిర్మించిన చిత్రం 'భరత్ అనే నేను'