ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ..

  • IndiaGlitz, [Wednesday,October 28 2015]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్..కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా ఇటీవ‌ల ప్రారంభ‌మైంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ‌ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి జ‌న‌తా గ్యారేజ్ టైటిల్ గా, అన్ని రిపేరు చేయ‌బ‌డును ట్యాగ్ లైన్ గా పెడుతున్న‌ట్టు స‌మాచారం. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ విష‌యానికి వ‌స్తే...శ్రుతి హాస‌న్, అమైరా ద‌స్తూర్ పేర్లు ప‌రిశీలిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

తాజాగా బాలీవుడ్ భామ ప‌రిణీతి చోప్రా అయితే బాగుంటుంద‌ని ఆలోచిస్తున్నార‌ట‌. ఈ సినిమాలో మ‌రో హీరోయిన్ కూడా ఉంటుంది. అయితే త్వ‌ర‌లోనే ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టించే హీరోయిన్స్ ఎవ‌ర‌నేది ఫైన‌ల్ చేయ‌నున్నారు. జ‌న‌వ‌రి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించి ఆగ‌ష్టు 12న మూవీని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

నాలుగేళ్ల తరువాత గోపీచంద్...

'లౌక్యం' తో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు గోపీచంద్.ఆ తరువాత చేసిన 'జిల్ ' లాభాల పంట పండించకపోయినా..

సంక్రాంతి రేసులో సూర్య..

సూర్య హీరోగా మనం ఫేం విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం 24.ఈ చిత్రంలో సూర్య సరసన సమంత నటిస్తుంది.

ఆ ముగ్గురు గురించి శ్రుతి హాసన్

తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది శ్రుతి హాసన్.నిన్నటికి నిన్న విజయ్ తో ''పులి''కోసం సందడి చేసిన శ్రుతి..

ఆ టెస్ట్ పాసయిన నయన్ సినిమా

శుక్రవారం రిలీజైన సినిమాలు..వీకెండ్స్ అయిన శని,ఆది వారాల్లో కూడా మంచి వసూళ్లను రాబడతాయి.అయితే..అసలు పరీక్ష మాత్రం సోమవారమే.

అమలా ముచ్చట తీరింది

కలువ రేకుల్లాంటి కళ్లతో ఇట్టే ఆకట్టే రూపం అమలా పాల్ ది.హీరోయిన్ గా బిజీగా ఉన్న టైంలోనే..డైరెక్టర్ విజయ్ ని పెళ్లాడింది ఈ మలయాళ కుట్టి.పెళ్లి తరువాత అమలా..