కేరళ కు ఎన్టీఆర్....

  • IndiaGlitz, [Thursday,July 28 2016]

యంగ్ టైగ‌ర్‌, మోహ‌న్ లాల్, కొర‌టాల కాంబినేష‌న్‌లో మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న చిత్రం జ‌న‌తాగ్యారేజ్‌. సినిమా ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. సినిమాను సెప్టెంబ‌ర్ 2న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. హైద‌రాబాద్‌లో ప్ర‌ధాన స‌న్నివేశాల్ని చిత్రీక‌రించిన యూనిట్ మ‌రికొన్ని కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌కు కేర‌ళ వెళుతుంద‌ట‌.

కేర‌ళ నుండి వ‌చ్చిన త‌ర్వాత ఓ ఐటెమ్ సాంగ్‌ను చిత్రీక‌రిస్తార‌ట‌. సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యే కొద్ది సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అందుకు సాక్ష్యంగా తెలుగు, మ‌ల‌యాళంలో విడుద‌లైన టీజ‌ర్ 7 మిలియ‌న్ వ్యూస్‌ను సంపాదించుకోవ‌డమే. మ‌రి విడుద‌ల త‌ర్వాత యంగ్ టైగ‌ర్ ఎన్ని రికార్డుల‌ను చేజ్ చేస్తాడో చూడాలి.

More News

చిరు సినిమాలో విలన్ ఫిక్సయ్యాడా...?

మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టిజియస్ 150వ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.

సాయిదరమ్ 'తిక్క' లో మరో తమిళస్టార్ పాట....

సాయిధరమ్ తేజ్.సి.రోహిణ్ కుమార్ రెడ్డి నిర్మాతగా సునీల్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'తిక్క'

బ్యాడ్ పోలీస్ ఆఫీసర్ గా రవితేజ...

మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది ఒక సినిమాలో కనిపించలేదు.

రెండో సినిమాని ఎనౌన్స్ చేసిన అఖిల్..

అక్కినేని అఖిల్ తొలి చిత్రంతో ఆశించిన స్ధాయిలో విజయం సాధించకపోవడంతో...

కబాలిపై కన్నడీగుల అగ్రహం....

రజనీకాంత్ కబాలి ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల కోట్ల రూపాయల కలెక్షన్స్ ను సాధించి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.