వరద బాధితులకు ఎన్టీఆర్ సపోర్ట్

  • IndiaGlitz, [Wednesday,December 02 2015]

త‌మిళ‌నాడులో ప్ర‌జ‌లు అకాల వ‌ర్షాల‌తో వ‌ర‌ద‌ల భారిన ప‌డ్డారు. ప్ర‌జ‌లు ప్రాథమిక అవ‌స‌రాల కోసం నానా క‌ష్టాలు ప‌డుతున్నారు. ప్ర‌జ‌ల క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు మేమున్నామంటూ ముందుకు వ‌చ్చే సినీ ప‌రిశ్ర‌మ ఈసారి కూడా త‌మ వంతుగా స‌హాయం చేయ‌డానికి ముందుకు వ‌చ్చారు. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న వంతుగా ప‌దిల‌క్ష‌ల రూపాయల విరాళాన్ని ప్ర‌క‌టించారు. నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ వ‌ర‌ధ బాధితుల కోసం త‌న వంతుగా ఐదు ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను విరాళాన్ని ప్ర‌క‌టించారు.