మ్యూజిక్ సిట్టింగ్స్‌లో ఎన్టీఆర్ చిత్రం

  • IndiaGlitz, [Friday,May 25 2018]

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతోన్న‌ చిత్రం 'అర‌వింద స‌మేత...'. ఇందులో పూజా హెగ్డే, ఈషా రెబ్బా హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఫ్యాక్ష‌న్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో జ‌గ‌ప‌తిబాబు, నాగ‌బాబు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త‌మ‌న్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జ‌రుగుతున్నాయి. ఇందులో ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్‌, త‌మ‌న్‌, సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి పాల్గొంటున్నారు.

More News

అతిథి పాత్ర‌లో అను ఇమ్మాన్యుయేల్‌

మ‌జ్ను చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అను ఇమ్మాన్యుయేల్

'నా నువ్వే' మ‌రింత ఆల‌స్యం

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ క‌థానాయకుడిగా న‌టించిన తాజా చిత్రం నా నువ్వే.

సైఫ్ కుమార్తెపై కేసు

ప్ర‌ముఖ న‌టుడు సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్‌పై బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అభిషేక్ క‌పూర్ కోర్టులో కేసు వేశారు.

మహానటి సక్సెస్ మీట్

లెజండ‌రీ యాక్ట్రెస్ సావిత్రి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన చిత్రం మ‌హాన‌టి.

'ఆపరేషన్ 2019' ట్రైలర్ లాంచ్

"గాంధీ కడుపున గాంధీ పుట్టడు, ఎన్టీఆర్ కడుపున ఎన్టీఆర్ పుట్టడు, మెగాస్టార్ కడుపున మెగాస్టార్ పుట్టడు.. ఎవరైనా సరే ప్రజల్లో నుంచే రావాలి వివిధ రూపాల్లో వివిధ పేర్లతో