క‌బాలి లీక్ - న‌ష్టం ఏమీ ఉండ‌దంటున్న సెన్సార్ చీఫ్..

  • IndiaGlitz, [Tuesday,July 19 2016]

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన సంచ‌ల‌న చిత్రం క‌బాలి. ఈ చిత్రం ఈనెల 22న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఇదిలా ఉంటే...ఉడ్తా పంజాబ్, సుల్తాన్, గ్రేట్ గ్రాండ్ మ‌స్తీ చిత్రాల వ‌లే...క‌బాలి చిత్రం కూడా లీకైన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇలాంటిది ఏదో జ‌రుగ‌చ్చు అనే క‌బాలి నిర్మాత క‌లై ఫులి ఎస్ థాను కోర్టును ఆశ్ర‌యించగా... పైర‌సీ చేస్తాయ‌ని అనుమానం ఉన్న‌ కొన్ని వెబ్ సైట్స్ ను నిలిపివేయ‌మ‌ని ఉత్త‌ర్వ‌లు ఇవ్వ‌డం జ‌రిగింది.

అయితే...క‌బాలి పైర‌సీ విష‌యం పై సెన్సార్ బోర్డ్ చీఫ్ ప‌హ్లజ్ నిహ్లానీ స్పందిస్తూ...పైర‌సీ ఆఖ‌రికి ర‌జ‌నీకాంత్ ను కూడా వ‌ద‌ల్లేదు. క‌బాలి సెన్సార్ చెన్నైలో జ‌రిగింది కాబ‌ట్టి ముంబాయిలోని మా సెన్సార్ బోర్డ్ తో సంబంధం లేదు. స‌ల్మాన్ సుల్తాన్ కూడా లీకైంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ...క‌లెక్ష‌న్స్ పై ఎలాంటి ప్ర‌భావం చూపించ‌లేదు. ఇలాంటి సూప‌ర్ స్టార్ సినిమాలు లీకైనా పెద్ద‌గా న‌ష్టం ఉండ‌దు అన్నారు. అది సంగ‌తి.

More News

చిరంజీవి 150 వ చిత్రం ఎవరూ చూడరంటున్న ప్రముఖ డైరెక్టర్

సీనియర్ డైరెక్టర్ ఎ.కోదండరామిరెడ్డి ఇటీవల విజయవాడలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ కోదండరామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ...చిరంజీవితో సినిమా చేయాల్సి వస్తే...కామెడీ కథను ఎంచుకుంటాను.

అభిషేక్ పిక్చ‌ర్స్ ద్వారా క‌బాలి రిలీజ్

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన క‌బాలి చిత్రం ఈ నెల 22న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న విష‌యం తెలిసిందే. సంచ‌ల‌నాల క‌బాలి చిత్రాన్ని ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను నైజాంలో పంపిణీ చేసిన అభిషేక్ పిక్చ‌ర్స్ రిలీజ్ చేస్తుంది.

క‌ర్నాట‌క‌లో స‌రికొత్త‌గా క‌బాలి ప్ర‌ద‌ర్శ‌న‌

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన క‌బాలి చిత్రం ఈనెల 22న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అయితే...క‌బాలి చిత్రం గురించి రోజుకో ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌స్తూ అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. విమానాల పై సైతం ప్ర‌మోష‌న్ చేసి క‌బాలి స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన విష‌యం తెలిసిందే.

ఆగస్ట్‌ 19న సుశాంత్‌, జి.నాగేశ్వరరెడ్డిల 'ఆటాడుకుందాం..రా'

యంగ్‌ హీరో సుశాంత్‌ కథానాయకుడిగా అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో శ్రీనాగ్‌ కార్పోరేషన్‌, శ్రీజి ఫిలింస్‌ పతాకాలపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ఆటాడుకుందాం.. రా'(జస్ట్‌ చిల్‌). ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 19న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చెయ్యడానికి నిర్మాతలు ప్లా

హైదరాబాద్ లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న‌ రామ్ చరణ్ ధ్రువ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ర‌కుల్ ప్రీత్‌సింగ్ జంట‌గా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం ధ్రువ‌. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ లో అల్లు అర‌వింద్ నిర్మిస్తున్నారు.